చైనాలో కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెలలో తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచేసింది. చైనాలో ప్రస్తుతం వారానికి దాదాపు 65 మిలియన్ల మందికి కొత్తగా వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎక్స్బీబీ వేరియంట్ వల్ల చైనాలో...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...