భూకంప ధాటికి 116మంది మృతి
కొనసాగుతున్న సహాయక చర్యలు
బీజింగ్ : చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ...
భూకంప ధాటికి 116మంది మృతి
కొనసాగుతున్న సహాయక చర్యలు
బీజింగ్ : చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ...
రోమ్ : ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో యవసు మళ్లిన, వృద్ధుల సం ఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టక పోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు...
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో గల చైనా రాయబార కార్యాలయంలోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆ కారు డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరోవైపు.. చైనా కాన్సులేట్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచింది. కాన్సులేట్ భవనంపైకి కారు దూసుకువచ్చిందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ...
ఆసియా క్రీడల్లో అన్ను రాణి సూపర్ పర్ఫార్మెన్స్..
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు..
జావెలిన్ ను 62.92 మీటర్లు విసిరిన పసిడిపతకం సాధించిన భారత్ క్వీన్..
భారత్ ఖాతాలో చేరిన 15వ గోల్డ్ మెడల్..
న్యూ ఢిల్లీ : భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్...
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్ర యాత్ర..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. పూల్-ఎ లో జరిగిన అన్ని లీగ్ మ్యాచ్లలో భారత్ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్పై 12-0 తేడాతో...
మెన్స్ ట్రాప్ ఈవెంట్లో క్యాన్ చెనాయ్కి కాంస్యం..
హాంగ్జౌ : చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల సంట పండిస్తున్నారు. ఇప్పటికే 7 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు తమ ఖాతాలో వేసుకున్న భారత షూటర్లు ఇప్పుడు మరో పతకం సాధించారు. మెన్స్ ట్రాప్ ఈవెంట్...
మనీలా : ఫిలిప్పీన్స్ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది. తమ చేపల వేట పడవలు రాకుండా బీజింగ్ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. అయితే వెంటనే ఆ కంచెను తొలగించామని తెలిపింది. ఈ ఘటనపై ఆ దేశ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రేలా...
చైనా మరోమారు దుందుడుకు చర్య..
భారత్ భూభాగాలతో దేశ పటం విడుదల..
కేంద్రం మౌనంపై మండిపడ్డ రాహుల్, సంజయ్ రౌత్..
న్యూ ఢిల్లీ : చైనా మరోమారు తన దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్లోని భాగాలను తమ పటంలో చూపి తెంపరితనం ప్రదర్శించింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్చిన్లను తమ భూభాగాలు చూపుతూ డ్రాగన్ దేశం చైనా అధికారిక...
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు..)
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా సొంతం. కానీ, అటువంటి పరికరాల్లో చైనా టైంబాంబు పెట్టినంత పనిచేసింది. ఓ అజ్ఞాత మాల్వేర్ను అమెరికా పరికరాల్లోకి చొప్పించినట్లు సీనియర్ సైనికాధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ అధికారి కూడా న్యూయార్క్టైమ్స్ వద్ద ధ్రువీకరించారు.
చిన్న కోడ్ తో..చైనా హ్యాకర్లు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...