Tuesday, May 7, 2024

chaina

ఆసియా గేమ్స్‌కు నిఖత్‌ జరీన్‌..

ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) శనివారం జట్టును ప్రకటించింది. మొత్తం 13 మంది బాక్సర్లను ఎంపిక చేయగా, ఇందులో ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. న్యూఢిల్లీ...

చైనా ను వణికిస్తున్న మరో కొత్త వైరస్

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -