Sunday, May 12, 2024

bjp

” కుటుంబపాలన, అవినీతిపైనే మా పోరాటం “

హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ..? దయచేసి మా ఇద్దరిపై అసత్య ప్రచారాన్ని ఆపండి.. కిషన్ రెడ్డికి మేమంతా శిష్యులవంటివాళ్లం.. తననునన్ను రారా.. పోరా అనేది ఆయనొక్కరే.. అందరం కలిసి ముందుకు సాగుతాం : బండి సంజయ్.. 8న మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి.. కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు...

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్.. క్రీడలపై యువత ఆసక్తి పెంపొందించు కోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్ అన్నారు.యువకులను ప్రోత్స హిస్తూ మంగళవారం ఆయన నివాసంలో మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గ యువతకు టీ షర్ట్, ట్రాక్ లను అందజేసారు. కార్యక్రమంలో పటాలే నవీన్ కుమార్, శ్రీకాంత్, సుమన్, రమేష్,...

బీసీలకు మద్దతుగా పార్లమెంట్ లో గళం వినిపించాలి..

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండడంతో అందులో బీసీల కోసం గళం వినిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డిని కోరారు.. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టేలా పార్లమెంట్ లో రంజిత్ రెడ్డి...

గందరగోళం వద్దు, అధిస్టాన నిర్ణయానికి అందరు కట్టుబడి పనిచెయ్యాలి..

వెల్లడించిన బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి.. నిబద్దత సమర్థవంతమైన నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి.. కిషన్ రెడ్డి ఎంతో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నేత.. బీజేపి అధిష్టానం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.కిషన్...

పొమ్మనలేక పొగపెడుతున్న బీ.ఆర్.ఎస్. అధిష్టానం..

అధికారపార్టీ దెబ్బకు లీడర్ల మైండ్ బ్లాక్.. సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు.. అప్పడు ఊపులో పాత బంధాన్నితెంచుకున్నారు.. ఇప్పుడు నిజం తెలిసి కలుపుకోవాలనుకుంటున్నారు వారిని రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మనదెవ్వరు..? హీరోయిన్ విలన్ చెంప మీద కొట్టిందని విలన్ హీరోయిన్ ను వెంటపడి.. బ్రతిమలాడి మరీ వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత ఆమెను అన్నిరకాలుగా విలన్ వేధింపులకు గురిచేసి తాను రాక్షస...

అధ్యక్ష పదవికి నేనూ అర్హుడినే..( సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.. )

రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి మార్పు వార్తలు వాస్తవమే.. పదేళ్లుగా పార్టీకోసం కృషి చేస్తున్నాని వెల్లడి.. వందకోట్లు ఉంటే పార్టీని దున్నేస్తానని ప్రకటన.. నన్ను చూసే ఈటల పార్టీలోకి వచ్చాడన్న రఘునందన్.. రఘునందన్‌, ఈటల బొమ్మలు ఉంటేనే బీజేపీ గెలుస్తుంది.. బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘునందన్‌ పేల్చిన బాంబ్.. న్యూ ఢిల్లీ, తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో క్షణ క్షణానికి అగ్గి...

ఈనెల 8న ఉదయం 9 గంటలకే మోదీ ‘‘విజయ సంకల్ప సభ’’

15 లక్షల జన సమీకరణతో ఓరుగల్లును పోరుగల్లుగా మారుద్దాం.. కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది.. కేసీఆర్ దగ్గర కావాల్సినంత డబ్బుంది… ఆ పార్టీని కొనేందుకు సిద్ధమయ్యారు.. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడుంది? దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలే.. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభ పాదయాత్ర ముగింపు సభనా?జాయినింగ్స్ సభనా?...

మాట నిలబెట్టుకున్న బీజేపీ నేత గోగుల రాణా ప్రతాప్ రెడ్డి..

మహ్మదాపురం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభం.. ఇచ్చిన మాటకు కట్టుబడి తన సొంత ఖర్చులతో భవన నిర్మాణం.. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీలు ఇచ్చి పట్టించుకోలేదు.. భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.. ఎల్లవేళలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్ధం కట్టుబడి ఉంటానని వెల్లడి.. ( కొందరు నేతలు పదవులకోసమే...

కేసీఆర్ ది డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్..

తెలంగాణకు ముందు బిచ్చమెత్తుకునే స్థాయి కేసీఆర్ ది.. ఇప్పుడు వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్..? తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలున్నాయా?-1400 మంది పేదలు చస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారు బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం.. మక్తల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలేమైనయ్ కేసీఆర్.. ఆత్మకూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన బండి సంజయ్.. భారీ ఎత్తున హాజరైన జన సందోహం.. అడుగడుగునా...

బండి సంజయ్ ఏమీ మారలే…

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నడు కరీంనగర్ ప్రజల మనోగతం ఇంటింటికీ బీజేపీ పేరుతో సొంత వార్డులో ప్రచారం చేస్తున్న బండి సంజయ్ ఇంటింటికీ తిరుగుతూ మోదీ పాలనపై కరపత్రాలు అందిస్తూ,స్టిక్కర్లు అంటిస్తూ బీజీబిజీగా గడిపిన బండి ఉదయం 11 గంటలకు వంద కుటుంబాలకుపైగా కలిసిన బండి.. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల సమయానికి 20 లక్షల కు‘టుంబాలను కలిసిన బీజేపీ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -