Monday, May 13, 2024

భారీ లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లు

తప్పక చదవండి
  • 742 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 232 పాయింట్లతో లాభంలో నిఫ్టీ
  • 3.77 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేర్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 742 పాయింట్లు లాభపడి 65,676కి చేరుకుంది. నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 19,675కి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన మార్కెట్లకు అండగా నిలిచాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు