Monday, May 6, 2024

గాంధీ జయంతి ఉత్సవాలు..

తప్పక చదవండి

జనగామ : 154 వ మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని మండల కాంగ్రెస్ అధ్వర్యంలో మండలంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివ కుమార్, కళ్లెం పీ.ఏ.సి.ఎస్. డైరెక్టర్ ఎలా మూర్తి,. హెడ్ క్వార్టర్ సర్పంచ్ సదాం విజయ మనోహర్, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, నియోజకవర్గ యువజన అధ్యక్షడు బస్వాగనీ అనిల్ గౌడ్, మండల యువజన అధ్యక్షుడు చిటకొరు సంపత్, పీ.ఏ.సి.ఎస్. మాజీ డైరెక్టర్ నీల మోహన్, ఘనపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుట్ రెడ్డి, రాజ రవీందర్ రెడ్డి, బూరుగు మహర్షి, నాగభూషణం, పడిడ రాజశేఖర్, తుది యాదగిరి, గత్తగ్గల్ల సత్తయ్య, దండు యాదగిరి, ఎలా ఆంజనేయులు, వంగ ఉప్పలయ్య, కళ్లెం గ్రామశాఖ శ్రీనివాస్, శ్రీదర్ రెడ్డి, యూత్ నాయకులు, అజయ్, ప్రకాష్, సురేందర్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు