హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గం, కొత్తపేట డివిజన్ నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విపిజి ఫౌండేషన్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస అనే సిద్ధాంతాలను నమ్మి...
గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం.
స్పౌజ్ బదిలీలు జరపాలని దంపతుల నిరసన
వందలాదిగా తరలివచ్చిన 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు..
శోకసంద్రమైన మహిళా టీచర్లు..
అమ్మానాన్నలని కలపండని అభ్యర్థిస్తున్న చిన్నారులు….
ఎన్నికల నోటిఫికేషన్ లోపే మా సమస్యను తీర్చండి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాళ్ళనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం
ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలకు సిద్ధం
ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న...
జనగామ : 154 వ మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని మండల కాంగ్రెస్ అధ్వర్యంలో మండలంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివ కుమార్, కళ్లెం పీ.ఏ.సి.ఎస్. డైరెక్టర్ ఎలా మూర్తి,. హెడ్ క్వార్టర్ సర్పంచ్ సదాం విజయ...
కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, జనగామ పట్టణంలో 30వ వార్డులో, చౌరస్తాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...