మన దేశం ఈ సంవత్సరం తన 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున, 35 సంవత్సరాలకు పైగా భారతదేశంలోని స్లీప్ సొల్యూషన్స్ పరిశ్రమలో విశ్వసనీయమైన పేరుగా ఉన్న సెంచురీ మ్యాట్రెస్, తన హైబ్రిడ్ కలెక్షన్పై రైట్ టూ స్లీప్. ఆఫర్ కింద, ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతంలోని కస్టమర్లు బ్రాండ్ యొక్క అత్యంత ప్రీమియం మ్యాట్రెస్ కలెక్షన్ నుండి ఏదైనా వేరియంట్ను ఎం.ఆర్.పి.లో 75% మాత్రమే చెల్లించి కొనుగోలు చేయవచ్చు. వారు బజాజ్ ఫిన్సర్వ్ అందించే సులభమైన ఈ.ఎం.ఐ. ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. సెంచురీ మ్యాట్రెస్ తాజా హైబ్రిడ్ కలెక్షన్లో మైక్రో స్ప్రింగ్స్, లాటెక్స్ ఫోమ్, సి.ఎన్.సి. కాంటౌర్ ఫోమ్ మరియు కాపర్-జెల్ మెమరీ ఫోమ్ వంటి వినూత్న మెటీరియల్లు ఉన్నాయి, ఇది సౌకర్యం మరియు ఆవిష్కరణల యొక్క ఒక సంపూర్ణ మేళవింపు. ఈ విభాగం, నాలుగు అత్యాధునిక పరుపులను ప్రదర్శిస్తుంది: సెంచురీ ఇన్ఫినిటీ-లగ్జరీ పాకెట్డ్ స్ప్రింగ్ మ్యాట్రెస్, నేచురా లాటెక్స్ మరియు కాయర్ మ్యాట్రెస్, సెంచురీ ఎనిగ్మా-కాంటౌర్ లాటెక్స్ ఫోమ్ మ్యాట్రెస్ మరియు సెంచురీ పిక్సెల్-కాపర్ జెల్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్. సెంచురీ మ్యాట్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ మాట్లాడుతూ, ‘‘ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ దేశభక్తి స్ఫూర్తిని, పండుగలను మంచి సుఖ నిద్రతో జరుపుకోవాలని కోరుకుం టున్నాం. మూడు దశాబ్దాలకు పైగా భారతదేశ స్లీప్ ఎక్స్పర్ట్గా, మేము వినియోగదారుల యొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చడం మరియు విలాసవంతమైన, సౌకర్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాము.’’ అని అన్నారు.