న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చ కుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది....
న్యూఢిల్లీ : దీపావళి పండగకు ముందు కిలో గోధుమ పిండి రూ.27.50కే అందించే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ పేరుతో నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ...
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్...
భోపాల్ : కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం రాజకీయ...
రాష్ట్రపతి సమక్షంలో సమారియా ప్రమాణం స్వీకారం
న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్కు కొత్త ప్రధాన కమిషనర్గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. వైకే సిన్హా పదవీ...
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి
నవంబర్ 7 వ తేదీన తొలి విడత ఎన్నికల
మిజోరం, ఛత్తీస్గఢ్లో పోలింగ్ కు సర్వం సిద్ధం
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల...
పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగింపు
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు
మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 'పీఎం గరీబ్...
తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం..
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఈ నెల 10 వరకు ఆన్ లైన్ లో బోధించాలని ఆదేశాలు
6, 7 తరగతులు కొనసాగించవచ్చని సూచన
ఉత్తర్వులు...