Friday, May 17, 2024

జాతీయం

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢిల్లీ : తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై...

తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిన కుక్క..పండగ చేసిన యజమాని

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన పెంపుడు కుక్క తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందంలో తేలిపోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది....

మహువా మొయిత్రా సభ్యత్వం రద్దకు కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది....

ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణకు స్పెషల్‌ బెంచ్‌

న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులపై నమోదైన ఐదు వేలకు పైగా క్రిమినల్‌ కేసు లను త్వరగా పరిష్కరించేందుకు స్పెషల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన...

ముంబైలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి

ముంబై : ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టిం చింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ...

తమిళనాడులో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో...

కేరళలో బాంబు బెదిరింపుతో పోలీస్‌ సిబ్బంది అప్రమత్తం ..

తిరువనంతపురం : కేరళ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్‌లోని సిబ్బందిని బయటకు పంపారు. స్నిఫర్‌ డాగ్స్‌ సహాయంతో క్షుణ్ణంగా...

క్షమించండి…

జనాభా నియంత్రణ, శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు సభలో స్పీకర్‌ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆందోళన నితీశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ అసెంబ్లీలోనే క్షమాపణలు చెప్పిన బీహార్‌ సీఎం...

ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు...

చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు

బెంగళూరు : రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -