Friday, May 17, 2024

జాతీయం

రేపే ఎన్నికలు

మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రేపు పోలింగ్‌ ఛత్తీస్‌ఘడ్‌లో తొలివిడత 20 స్థానాల్లో పోలింగ్‌ న్యూఢిల్లీ : మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడిరది. మిజోరంలోని...

మొదటి విడత ప్రచారానికి తెర

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి నవంబర్ 7 వ తేదీన తొలి విడత ఎన్నికల మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ కు సర్వం సిద్ధం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల...

దాచిన సొమ్ముతో ఉచిత రేషన్‌

పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగింపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : 'పీఎం గరీబ్...

ఢిల్లీలో విషమించిన పరిస్థితి..

తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 10 వరకు ఆన్ లైన్ లో బోధించాలని ఆదేశాలు 6, 7 తరగతులు కొనసాగించవచ్చని సూచన ఉత్తర్వులు...

ముకేశ్‌ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న తెలంగాణ వ్యక్తి

ముంబైలో అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు ముంబై : ముకేశ్‌ అంబానీ సిమ్‌ కార్టు మొదలు డిజిటల్‌ రంగం వరకూ.. ఆయిల్‌ ఉత్పత్తుల నుంచి...

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కంగన పోటీ!

ద్వారక : త్వరలో తాను రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయా న్ని...

గాజా దాడులపై స్పందించిన ఏంజెలీనా జోలి

న్యూఢిల్లీ : ప్రముఖ హాలీవుడ్‌ నటి, యూఎన్‌హెచ్‌ఆర్‌సీ మాజీ అంబాసిడర్‌ ఏంజెలీనా జోలి ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధంపై స్పందించారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దమన కాండ కొనసాగుతున్నదని...

రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచన

న్యూఢిల్లీ : రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్‌ క్యాంపు ఆఫీస్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై (శుక్రవారం)...

బీసీలను అవమానించిన రాహుల్‌

ఓటుతోనే రాహుల్‌, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పాలి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అమిత్‌ షా బీసీ సీఎం ప్రకటనపై రాహుల్‌ గాంధీ అవహేళనతో, చులకన...

మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం అంగీకారం

శాంతియుతంగా ఉండాలని అఖిలపక్షం పిలుపు మహారాష్ట్ర రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వెల్లడి మహారాష్ట్ర : మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలమేనని ఆ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -