Monday, May 6, 2024

జాతీయం

పంటవ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం

పంజాబ్‌ సర్కారుపై సుప్రీం ఆగ్రహం పంజాబ్‌ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన ధర్మాసనం న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక ప్రాంతాలను వాయుకాలుష్యం కోరల్లో బందీ...

నాన్చుడు దోరణి విడనాడండి.. గవర్నర్లకు సుప్రీం సూచన

న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చ కుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది....

ఢిల్లీలో 13 నుంచి వాహనాలకు సరి`బేసి అంకెల విధానం

న్యూఢిల్లీ : ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో ఈ నెల 13 నుంచి వాహనాలకు సరి`బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది...

కిలో గోధుమ పిండి రూ.27.50

న్యూఢిల్లీ : దీపావళి పండగకు ముందు కిలో గోధుమ పిండి రూ.27.50కే అందించే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ‘భారత్‌ ఆటా’ పేరుతో నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ...

వర్క్‌ ఫ్రం జైల్‌.. సీఎం కేజీవ్రాల్‌తో ఆప్‌ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌...

కేంద్రమంత్రి కుమారుడు లంచం డిమాండ్‌.. వీడియో వైరల్‌

భోపాల్‌ : కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడం రాజకీయ...

ప్రధాన సమాచార కమిషనర్‌గా హీరాలాల్‌ సమారియా

రాష్ట్రపతి సమక్షంలో సమారియా ప్రమాణం స్వీకారం న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్‌కు కొత్త ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్‌ సమారియా బాధ్యతలు స్వీకరించారు. వైకే సిన్హా పదవీ...

రేపే ఎన్నికలు

మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రేపు పోలింగ్‌ ఛత్తీస్‌ఘడ్‌లో తొలివిడత 20 స్థానాల్లో పోలింగ్‌ న్యూఢిల్లీ : మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడిరది. మిజోరంలోని...

మొదటి విడత ప్రచారానికి తెర

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి నవంబర్ 7 వ తేదీన తొలి విడత ఎన్నికల మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ కు సర్వం సిద్ధం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల...

దాచిన సొమ్ముతో ఉచిత రేషన్‌

పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగింపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : 'పీఎం గరీబ్...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -