Monday, May 6, 2024

జాతీయం

ఢిల్లీలో విషమించిన పరిస్థితి..

తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 10 వరకు ఆన్ లైన్ లో బోధించాలని ఆదేశాలు 6, 7 తరగతులు కొనసాగించవచ్చని సూచన ఉత్తర్వులు...

ముకేశ్‌ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న తెలంగాణ వ్యక్తి

ముంబైలో అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు ముంబై : ముకేశ్‌ అంబానీ సిమ్‌ కార్టు మొదలు డిజిటల్‌ రంగం వరకూ.. ఆయిల్‌ ఉత్పత్తుల నుంచి...

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కంగన పోటీ!

ద్వారక : త్వరలో తాను రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయా న్ని...

గాజా దాడులపై స్పందించిన ఏంజెలీనా జోలి

న్యూఢిల్లీ : ప్రముఖ హాలీవుడ్‌ నటి, యూఎన్‌హెచ్‌ఆర్‌సీ మాజీ అంబాసిడర్‌ ఏంజెలీనా జోలి ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధంపై స్పందించారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దమన కాండ కొనసాగుతున్నదని...

రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచన

న్యూఢిల్లీ : రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్‌ క్యాంపు ఆఫీస్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై (శుక్రవారం)...

బీసీలను అవమానించిన రాహుల్‌

ఓటుతోనే రాహుల్‌, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పాలి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అమిత్‌ షా బీసీ సీఎం ప్రకటనపై రాహుల్‌ గాంధీ అవహేళనతో, చులకన...

మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం అంగీకారం

శాంతియుతంగా ఉండాలని అఖిలపక్షం పిలుపు మహారాష్ట్ర రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వెల్లడి మహారాష్ట్ర : మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలమేనని ఆ...

నవంబరు 30 సాయంత్రం వరకూ.. ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం

ప్రచారం చేయడం, ప్రచురించడం కూడా చేయరాదు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వివిధ తేదీల్లో ఎన్నికలు నవంబరు 7న ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌ డిసెంబరు...

బెంగళూలో అర్ధరాత్రి ప్రాణభయంతో పరుగులు

బెంగళూరు : ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగు లు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరుముతోంది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే...

ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్‌!

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్‌ మొదలుకుని...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -