Monday, May 6, 2024

జాతీయం

ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణకు స్పెషల్‌ బెంచ్‌

న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులపై నమోదైన ఐదు వేలకు పైగా క్రిమినల్‌ కేసు లను త్వరగా పరిష్కరించేందుకు స్పెషల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన...

ముంబైలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి

ముంబై : ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టిం చింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ...

తమిళనాడులో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో...

కేరళలో బాంబు బెదిరింపుతో పోలీస్‌ సిబ్బంది అప్రమత్తం ..

తిరువనంతపురం : కేరళ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్‌లోని సిబ్బందిని బయటకు పంపారు. స్నిఫర్‌ డాగ్స్‌ సహాయంతో క్షుణ్ణంగా...

క్షమించండి…

జనాభా నియంత్రణ, శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు సభలో స్పీకర్‌ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆందోళన నితీశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ అసెంబ్లీలోనే క్షమాపణలు చెప్పిన బీహార్‌ సీఎం...

ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు...

చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు

బెంగళూరు : రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి...

అమిత్‌ షాకు త్రుటిలో తప్పిన ప్రమాదం

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్‌ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం...

బిహార్‌ కులగణన నివేదికలో దిమ్మ తిరిగే వాస్తవాలు

పాట్నా: బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా 34 శాతం పేదలు ఉన్నట్లు ఇటీవల విడుదలైన కులగణన నివేదిక ద్వారా వెల్లడైంది. వీరి ఆదాయం నెలకు రూ.6 వేల...

మిజోరం, ఛత్తీస్‌? గఢ్‌? లో ముగిసిన ఓటింగ్‌

77శాతం పోలింగ్‌ నమోదు మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -