భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమర యోధులు, విద్యావేత్త, తత్వవేత్త, మైనారిటీ నాయకుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో విద్యా వ్యాప్తికి...
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణభయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ, వ్యాక్సీన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్-19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది....
అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం, ప్రతి సంవత్సరం నవంబరు 8న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ...
పురాణాల్లో రాజుల గురించి విన్నాం చదివాం. ఆనాడు రాజులు ఆదర్శంగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలను కన్నబిడ్డలా చూసుకున్నారు. తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో...
పాలస్తీనా పై ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులను వెంటనే నిలుపు దలచేసి సైన్యాలను యధాస్థానానికి మళ్ళించాలని ప్రపంచ దేశాల పౌరులందరూ ముందుకు వచ్చి ప్రపంచ శాంతికై ప్లకార్డు...