Monday, April 29, 2024

Admin

కలిసి పనిచేస్తాం

సీఎం రేవంత్‌తో నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ భేటీ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ నిధుల విడుదల… అభివృద్దికి సహకరించాలి : సీఎం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సచివాలయంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ కుమార్‌ బేరి బృందం ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్కలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి,...

అయోధ్య ‘రామయ్య’

ప్రపంచంలోని హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీరాముడిని బాల రాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటక శిల్పి తయారుచేసిన శ్రీరాముడి ప్రతిమను ఆయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి...

రష్యాతో మా బంధం ఎప్పటికీ ధృఢమైనదే

ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్‌ న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్‌...

అయోధ్య ఆలయానికి రజనీకి ఆహ్వానం

వివరాలు వెల్లడించిన బిజెపి నేత అర్జునమూర్తి చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్‌ ను ఆహ్వానించినట్లుగా బీజేపీ నాయకుడు. అర్జునమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్నిఫోటోలను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. రజినీకాంత్‌ ను ఆహ్వానించడం చాలా సంతోషంగా...

బంకుల వద్ద బారులు..

పెట్రోల్‌ బంక్లకు పోటెత్తిన వాహనదారులు ధర్నా విరమించిన ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లు ట్రక్కు డ్రైవర్ల నిరసనలతో ఆగిన సరఫరా న్యాయ సంహిత్‌ చట్టంలో నిబంధనలపై వ్యతిరేకత హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ఏడేళ్ల వరకూ జైలు, ఫైన్‌ రెండు రోజులుగా ధర్నాలు ఆయిల్‌ డ్రైవర్ల సంఘాలు హైదరాబాద్‌ : ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్తూ...

హస్తంలో విలీనం…

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం..? పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది....

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...

ఆజ్ కి బాత్

రానే వచ్చే కొత్త సంవత్సరం..అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు..గత సంవత్సరంలో జరిగినమంచి చెడ్డలను విడిచిపెట్టి, కొత్తసంవత్సరంలో అయినా కొత్త ప్రభుత్వంలోమా పేదల బతుకు మారేలా..బంగారు బతుకులు కావాలని,కొత్త జాబులు, కొత్త పంటలు, తెలంగాణ మొత్తంసస్యశ్యామలం కావాలని..ఈ సంవత్సరం అయినానా తెలంగాణని ఎవరు దోచుకోకుండా చూడు స్వామి..అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..మీ ` వికారాబాద్‌ శేఖర్‌

వైసిపిలో వివక్ష

వ్యతిరేకత పేరుతో దళిత సీట్లు మార్చే యోచన సిఎం జగన్‌ ఆదేశాల మేరకే పనిచేశాం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఆగ్రహం చిత్తూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల కసరత్తు రాను రాను వివాదాస్పద మవుతోంది. నేరుగా సీఎం జగన్‌పైనే ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు తన ఆగ్రహాన్ని ఆపుకోలేదు. తనపై...

రేపు పంచాయితీరాజ్‌ సదస్సు

ముఖ్య అతిథిగా రానున్న చంద్రబాబు గుంటూరు : రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్‌ సదస్సు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేందప్రసాద్‌ ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌...

About Me

7255 POSTS
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -