లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 9 నుంచి ఈ గ్యారెంటీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది....
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైతో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని...
రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, రైతు రుణమాఫీకి అనుమతించం
రాష్ట్ర ప్రభుత్వ వినతిని తిరస్కరించిన ఈసీ
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలో...
‘‘ప్రజా ఆశీర్వాద సభ’’ లో కేసిఆర్ మాటలు పచ్చి అబద్ధాలు
కేసీఆర్కు మంత్రి పదవి దక్కక పోవడంతో తెలంగాణ వాదం ఎత్తుకున్నారు
మీడియా సమావేశంలో మాట్లాడిన కొదండరెడ్డి , మల్రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం : కేసిఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో అసైన్డ్ భూముల దంద కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే...
24 గంటలకు విద్యుత్ అందజేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ..
తెలంగాణలో భారీగా పెరిగిన ఉపాధి అవకాశాలు
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
బూత్ స్థాయి కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి హరీష్, ఎమ్మెల్యే మంచిరెడ్డి…
ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదనీ , కరువుకు పాతరేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత...
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ బస్వరాజ్ గౌడ్ తదితర నాయకులు
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెద్దాం… దగా పడ్డా తెలంగాణకు విముక్తి కల్పిద్దాం
కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
జిల్లేడు చౌదరిగూడెం : కాంగ్రెస్ పార్టీతోనే అట్టడుగు వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని కన్న తల్లి లాంటి కాంగ్రెస్...
బిఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ప్రజలది..
సంక్షేమ పథకాలే బిఆర్ఎస్కు శ్రీరామ రక్ష : మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి : గెలిపించే బాధ్యత ప్రజలది అయితే.. అభివృద్ధి బాధ్యత బీఆర్ఎస్ పార్టీది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కులాలకు చెందిన దివ్యాంగులకు మంత్రి నిరంజన్ రెడ్డి బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ...
అక్టోబర్ 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
23న దసరా పండుగ నిర్వహించుకోవాలన్న తెలంగాణ విద్వత్ సభ
23తో పాటు మొదట ప్రకటించిన 24వ తేదీని సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం
దసరా పండుగ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ కీలక నిర్ణయం...
యాచారం, ఇబ్రహీంపట్నంలలో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్
తగ్గిన రిజిస్ట్రేషన్లు
అందని ద్రాక్షలా భుముల రెట్లు
రియల్ రంగం పై ఎన్నికల ఎఫెక్ట్
ఇబ్రహీంపట్నం : రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. కరోనా సమయం నుంచి తగ్గుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. భూముల క్రయవిక్రయాల జోరు తగ్గిపోయింది. రియల్ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు గురవుతున్నది. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న...
డిమాండ్ చేసిన నారగోని ప్రవీణ్ కుమార్..
హైదరాబాద్ : తెలంగాణలో 142 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లు 33 జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లు ఉన్నాయి.. ఇందులో 150 ఆఫీస్ లు రెంటెడ్ భవనాలలో ఉన్నాయి.. సుమారు 20 కోట్ల రూపాయలు రెంట్ కడుతుంది సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం.. భూములను, హెచ్ ఎం డీ ఏ...