విజ్ఞప్తి చేసిన ఎం.ఐ.ఎం. చీఫ్ అసదుద్దీన్..
ప్రతి సభలోనూ కేసీఆర్ పై ప్రశంశలు..
రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు..
ఇంకొకడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు..
అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం : ఒవైసీ..
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఏకంగా ఐటీ టవర్స్ నిర్మించి.. అభివృద్ధికి బాట వేసింది. పాతబస్తీలోని సమస్యలకు పరిష్కారం దిశగా.....
ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా?…
నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా?
ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి?
పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు
కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ పిలుపు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కొన్ని ఘట్టాలలో అక్టోబర్ 3వ తేదీకి తగు ప్రాధాన్యత ఉంది. ఆ దినం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి మండలి ఆమోదం తెలిపిన దినం. ఈ ముఖ్య ఘట్టం పూర్వా పరాలను ఒక్కసారి మననం చేసుకునే ప్రయత్నం. 1947, ఆగస్టు 15న భారత...
రాష్ట్ర కార్యాలయంలో నలుగురు చేతిలో వ్యవస్థ చిన్నాభిన్నం..
అనర్హులను అందలం ఎక్కిస్తూ అందినకాడికి దండుకుంటున్న వైనం..
చర్యలు చేపట్టాల్సిన బాధ్యులు చేతులెత్తేసిన విపరీత పరిస్థితులు..
తాజాగా బదిలీలలో భారీగా డబ్బులుచేతులు మారినట్లు ఆరోపణలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సమాంతరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ తూనికలు, కొలతల శాఖలో కొందరు అధికారులు కోటరీగా ఏర్పడి మరో సమాంతర...
గ్రామ పంచాయితీ లేఅవుట్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులోవేసిన కేసును ఉపసంహరించు కోవాలి …
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ లే అవుట్ లలో నిలిపివేసిన ఓపెన్ ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నరసయ్య, ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావులు...
సమయానికి చేరుకోని ఆంబులెన్స్..
అంబులెన్సులు అందుబాటులో లేవనిచెప్పిన అధికారులు..
కనీస వైద్య సదుపాయం కల్పించని
ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం మద్వాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారం మణెమ్మ, అనారోగ్యానికి గురై, ప్రాణాపాయ స్థితిలో ఉండగా,108 వాహనం, అంబులెన్సు కు ఫోన్ చేస్తే, అంబులెన్సు లు అందుబాటులో లేవని ఒక గంట సమయం...
హైదరాబాద్ : ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్ రావడంతో త్వరలో...
సీఎంఓ వాట్సాప్ చానెల్ను ఫాలో అయితే చాలు..
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ఏర్పాటు చేసిన సర్కార్..
హైదరాబాద్: ప్రభుత్వంతో ప్రజలకు ఎన్నో అవసరాలు ఉంటాయి. అయితే, సమాచార లోపం కారణంగా.. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏ జీవోలు జారీ చేస్తుంది? ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది? తమకు కావాల్సిన సమాచారం ఎలా...
ఆర్టీసీ బిల్లు విలీనంపై వీడిన సస్పెన్స్
బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర
నెల రోజుల తర్వాత ఆమోదం
తమిళి సై కు ఉద్యోగుల కృతజ్ఞతలుహైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ...
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి
ఖమ్మం, జిల్లా కలెక్టర్ వి పి గౌతంఖమ్మం : మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి ప్రత్యేకంగా పలు వ్యాధులుపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆరోగ్య మహిళాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు....