హైదరాబాద్ : శుక్రవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వం 16 కోట్లు రూపాయలతో నిర్మించనున్న ఎన్.సి.సి. కూడలి నుండి ఆడిక్ మెట్ వరకు లింక్ రోడ్డు సంభందించిన భూమి పూజ చేశారు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, ఓయూ రిజిస్టర్ లక్ష్మినారాయణ, తెలంగాణ...
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్ : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 400 మంది బిసి కుల వృత్తిదారులకు లక్ష రూపాయలు...
విజ్ఞప్తి చేసిన ఎం.ఐ.ఎం. చీఫ్ అసదుద్దీన్..
ప్రతి సభలోనూ కేసీఆర్ పై ప్రశంశలు..
రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు..
ఇంకొకడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు..
అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం : ఒవైసీ..
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఏకంగా ఐటీ టవర్స్ నిర్మించి.. అభివృద్ధికి బాట వేసింది. పాతబస్తీలోని సమస్యలకు పరిష్కారం దిశగా.....
ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా?…
నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా?
ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి?
పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు
కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ పిలుపు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కొన్ని ఘట్టాలలో అక్టోబర్ 3వ తేదీకి తగు ప్రాధాన్యత ఉంది. ఆ దినం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి మండలి ఆమోదం తెలిపిన దినం. ఈ ముఖ్య ఘట్టం పూర్వా పరాలను ఒక్కసారి మననం చేసుకునే ప్రయత్నం. 1947, ఆగస్టు 15న భారత...
రాష్ట్ర కార్యాలయంలో నలుగురు చేతిలో వ్యవస్థ చిన్నాభిన్నం..
అనర్హులను అందలం ఎక్కిస్తూ అందినకాడికి దండుకుంటున్న వైనం..
చర్యలు చేపట్టాల్సిన బాధ్యులు చేతులెత్తేసిన విపరీత పరిస్థితులు..
తాజాగా బదిలీలలో భారీగా డబ్బులుచేతులు మారినట్లు ఆరోపణలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సమాంతరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ తూనికలు, కొలతల శాఖలో కొందరు అధికారులు కోటరీగా ఏర్పడి మరో సమాంతర...
గ్రామ పంచాయితీ లేఅవుట్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులోవేసిన కేసును ఉపసంహరించు కోవాలి …
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ లే అవుట్ లలో నిలిపివేసిన ఓపెన్ ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నరసయ్య, ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావులు...
సమయానికి చేరుకోని ఆంబులెన్స్..
అంబులెన్సులు అందుబాటులో లేవనిచెప్పిన అధికారులు..
కనీస వైద్య సదుపాయం కల్పించని
ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం మద్వాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారం మణెమ్మ, అనారోగ్యానికి గురై, ప్రాణాపాయ స్థితిలో ఉండగా,108 వాహనం, అంబులెన్సు కు ఫోన్ చేస్తే, అంబులెన్సు లు అందుబాటులో లేవని ఒక గంట సమయం...
హైదరాబాద్ : ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్ రావడంతో త్వరలో...
సీఎంఓ వాట్సాప్ చానెల్ను ఫాలో అయితే చాలు..
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ఏర్పాటు చేసిన సర్కార్..
హైదరాబాద్: ప్రభుత్వంతో ప్రజలకు ఎన్నో అవసరాలు ఉంటాయి. అయితే, సమాచార లోపం కారణంగా.. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏ జీవోలు జారీ చేస్తుంది? ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది? తమకు కావాల్సిన సమాచారం ఎలా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...