Monday, April 29, 2024

Supreme Court

మా స్థలాలు మాకిప్పించండి..

సుప్రీంకోర్టు తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయడం లేదు-15 ఏళ్లుగా పోరాడుతూ 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు బండి సంజయ్ కు జేఎన్ జేహెచ్ జర్నలిస్టుల వినతి న్యాయసహాయం చేయాలని విజ్ఝప్తి ‘‘ అన్నా… మేమంతా గత పాతికేళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నాం. 17 ఏళ్ల క్రితం రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న 11 వందల మంది జర్నలిస్టులమంతా కలిసి సొసైటీ గా...

“రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో , కోర్టుల్లో , పలు కేసుల్లో , రాజకీయంగా రౌడీ షీట్ అనే పదం వింటూనే ఉంటాం . రౌడీ షీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం...

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్‌హౌజ్‌ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు...

కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయాన్ని కూల్చివేయాలి..

తెలంగాణ రాష్ట్ర సి.ఎస్. వినతి చేసిన కాగ్రెస్ లీడర్ బక్క జడ్సన్.. మంగళవారం రోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి కి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయాన్ని కూల్చివేయ్యాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నంబర్ 5016 ఆఫ్ 2016- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...

అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఊరట..

వైఎస్‌ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది. బుధవారం తుది తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది. శనివారం అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని...

విచారణకు స్వీకరించం

పార్లమెంటు ప్రారంభోత్సవ పిల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో తమకు తెలుసని వ్యాఖ్య ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించాలని హెచ్చరిక పిల్ ను విత్ డ్రా చేసుకుంటానన్న అడ్వకేట్ న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అంశంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం తిరస్కరించబడింది. పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న...

రాష్ట్రపతి ప్రారంభించాలి..

పార్లమెంట్ ఓపెనింగ్ పై సుప్రీం కోర్టులో పిల్.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది.. న్యూఢిల్లీ, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ముర్ము చేత ఓపెనింగ్ చేసేలా లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖ‌లైంది. సుప్రీంకోర్టు లాయ‌ర్ సీఆర్ జ‌య సుకిన్ ఈ...

నో రిలీఫ్..

అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. బెయిల్ పిటిషన్ నిరాకరణ.. అమరావతి, 23 మే (ఆదాబ్ హైదరాబాద్ :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2023 మే 25 వరకు...

కేంద్ర కేబినేట్ లో కీలక మార్పు..

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు.. కిరణ్, సుప్రీం కోర్టు కొలీజియం మధ్య కోల్డ్ వార్.. న్యాయమూర్తుల నియామకంపై హాట్ కామెంట్స్.. ఇదే మంచి మార్గమని వ్యాఖ్యానించిన సుప్రీం.. మంత్రి తొలగింపుపై ప్రకటన చేసిన రాష్ట్రపతి భవన్.. న్యూ ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ను తొలగించారు....

అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ!

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -