Monday, May 29, 2023

Supreme Court

అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఊరట..

వైఎస్‌ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది. బుధవారం తుది తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది. శనివారం అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని...

విచారణకు స్వీకరించం

పార్లమెంటు ప్రారంభోత్సవ పిల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో తమకు తెలుసని వ్యాఖ్య ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించాలని హెచ్చరిక పిల్ ను విత్ డ్రా చేసుకుంటానన్న అడ్వకేట్ న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అంశంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం తిరస్కరించబడింది. పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న...

రాష్ట్రపతి ప్రారంభించాలి..

పార్లమెంట్ ఓపెనింగ్ పై సుప్రీం కోర్టులో పిల్.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది.. న్యూఢిల్లీ, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ముర్ము చేత ఓపెనింగ్ చేసేలా లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖ‌లైంది. సుప్రీంకోర్టు లాయ‌ర్ సీఆర్ జ‌య సుకిన్ ఈ...

నో రిలీఫ్..

అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. బెయిల్ పిటిషన్ నిరాకరణ.. అమరావతి, 23 మే (ఆదాబ్ హైదరాబాద్ :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2023 మే 25 వరకు...

కేంద్ర కేబినేట్ లో కీలక మార్పు..

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు.. కిరణ్, సుప్రీం కోర్టు కొలీజియం మధ్య కోల్డ్ వార్.. న్యాయమూర్తుల నియామకంపై హాట్ కామెంట్స్.. ఇదే మంచి మార్గమని వ్యాఖ్యానించిన సుప్రీం.. మంత్రి తొలగింపుపై ప్రకటన చేసిన రాష్ట్రపతి భవన్.. న్యూ ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ను తొలగించారు....

అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ!

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు...

కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. చారిత్రాత్మక తీర్పుతో సంచలనం..

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి సర్వాధికారాలు.. 2019 లో వచ్చిన సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించని సుప్రీం.. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు.. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం.. న్యూ ఢిల్లీ, 11 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్...
- Advertisement -spot_img

Latest News

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...
- Advertisement -spot_img