Wednesday, May 8, 2024

sonia gandhi

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

తొలి ఉద్యోగం దివ్యాంగురాలికి

రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సీఎం హోదాలో రేవంత్ సంతకం రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డు తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడిచింది. అయితే తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి...

మాట నిలబెట్టుకున్న తల్లికి మద్దతు ఇవ్వండి..

తెచ్చినోడికి 10 ఏళ్ళు అవకాశం.. మరి ఇచ్చినోళ్లకు.. తెలంగాణ తెచ్చినోళ్ల కన్నా, ఇచ్చినోల్లే గొప్పోళ్ళు.. తెలంగాణ విశ్వాసం ఇకనైన తెగించి చూపాలి! మాట నిలబెట్టుకున్న ఆ తల్లికి మద్దతిద్దాం.. సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం! ఫామ్‌ హౌస్‌ పాలనకు సమాధి చేసి.. ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడుదాం..! ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర...

మాయమాటలు చెప్పే కెేసీఆర్‌ను తరిమేయాలి

తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ : పొంగులేటి, వీహెచ్‌ తిరుమలాయాపాలెం : ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకునే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఓటుద్వారా తరిమివేయాలని కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు వీహెచ్‌. హనుమంతరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలాయపాలెంలో పొంగులేటితో పాటు వీహెచ్‌ ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత...

స్పీడు పెంచిన కాంగ్రెస్

ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఎవరూ ఆపలేరు : జగ్గారెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ 15 తర్వాత కాంగ్రెస్‌ స్పీడ్‌ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే...

నిరంకుశ పాలనను అంతమొందించాలి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశానని, సోనియా, రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం...

సోనియా లేకపోతే..సీఎం కుర్చీ ఎక్కడిది..?

సోనియా లేకపోతే తెలంగాణ రాష్ట్రము వచ్చేది కాదు సోనియా కాళ్లు మొక్కిన తర్వాత రోజే మాట మార్చాడు బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయ్ కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరిపై లక్షన్నర అప్పు కర్నాటకలో ఐదు గ్యారెంటీలు బేషుగ్గా అమలు చేస్తున్నాం.. కాంగ్రెస్ విజయభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం...

ప్రజా తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చింది

ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా జగిత్యాల సభలో రాహుల్‌ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్ : బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఢల్లీిలో మీకోసం పోరాడడానికి తాను సైనికుడిగా ఉంటానని రాహుల్‌ గాంధీ...

దేశంలో కులగణనకు కాంగ్రెస్ మద్దతు..

సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ.. కులగణన చేపట్టడం ప్రగతిశీల అడుగు.. ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్.. మోడీ కులాల సర్వేకు సిద్ధంగా లేరన్న రాహుల్.. న్యూ ఢిల్లీ : దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...

మాయమాటలతో మీ ముందుకొస్తోంది కాంగ్రెస్..

ఎద్దేవా చేసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్.. మందమర్రిలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి.. రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభం.. హైదరాబాద్ : 60 ఏళ్లల్లో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్డు షో, సభలో మంత్రి...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -