Tuesday, May 7, 2024

sonia gandhi

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలి..

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో చోటు కల్పించాలి.. బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ.. న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్‌...

కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వండి..

తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ.. ఆరు హావిూ పథకాలు ప్రకటించిన సోనియా.. పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.. 500లకే సిలిండర్‌ సరఫరా.. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. గృహలక్ష్మి కింద 200 యూనిట్ల కరెంట్‌ ఉచితం.. ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం.. ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ.. రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో...

నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్..

అధ్యక్షత వహించనున్న సోనియా గాంధీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.. న్యూ ఢిల్లీ :పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాజజీ గ్రూప్ నేడు సమావేశం కానుంది. దీనికి ఆ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇదే విషయమై చర్చించేందుకు...

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు..

నివాళులర్పించిన సోనియా గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే తదితరులు.. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానేత.. తల్లి ఇందిరా గాంధీ వాససత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహనీయుడు.. రాజీవ్ జ్ఞాపకం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందన్న సోనియా గాంధీ.. న్యూ ఢిల్లీ: త‌న భ‌ర్త రాజీవ్ గాంధీకి ఢిల్లీలో ఆదివారం ఘ‌నంగా నివాళులు అర్పించారు సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ. రాజీవ్ 79వ...

కాంగ్రెస్ మానిఫోస్టో కసరత్తులు..

కేసీఆర్ కి ఊహకందని ఎత్తుగడలతో ముందుకు బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా.. ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు నిర్భంధాలకు దూరంగా 'స్వేచ్ఛ' జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసుల ఎత్తివేత (అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం) తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే...

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి.. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు.. బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి,...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -