తెలంగాణ పీపుల్ కోసమే భట్టి పీపుల్స్ మార్చ్
కేసీఆర్ అభివృద్ది భ్రమలను తొలగించాం..
పాదయాత్ర అంశాలే కాంగ్రెస్ మేనిఫెస్టోగా
ప్రజల కష్టాలను భట్టి దగ్గర నుంచి చూశారు
జులై 2న తెలంగాణ జన గర్జన సభకు రాహుల్ గాంధీ
సభకు ఆటకం కల్గిస్తే అడ్డుగోడలు కూల్చివేస్తాం ?
ఏర్పాట్లు అద్భుతం ఖమ్మంలో 10కి 10 సీట్లు ఖాయం
ఈసారి ఒంటికన్ను శివరాసన్ ను ఇంటికి...
ముగింపు సభకు రానున్నట్లు సమాచారం
హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకొని, వాటి ఆధారంగా రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశర చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ...
అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ
వీరిద్దరూ పార్టీలోకి రావాలని నిర్ణయించడం శుభపరిణామం-‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదం ఇచ్చిన రాహుల్
జూలై2న ఖమ్మం సభలో పార్టీలో చేరుతామన్న పొంగులేటి
14న లేదా 16న మహబూబ్నగర్లో జూపల్లి కృష్ణారావు
కేసీఆర్ మాయా పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ
న్యూఢల్లీి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
లక్షలాది మందితో బహిరంగ సభ..
తొడగొట్టిన పొంగులేటి..
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. )
భారాస (అప్పట్లో తెరాస) అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాయలగారడీలో కేసీఆర్ 'సిద్ధహస్తుడు' అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. జులై 2న ఖమ్మంలో రాహుల్...
సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
కొంతమంది పెట్టుబడిదారుల కోసమే బీజేపీ పనిచేస్తోంది..
పీ.ఎస్.యూ. లలో 2 లక్షల ఉద్యోగాలను తొలగించింది..
దేశ ప్రగతికి ప్రభుత్వరంగ సంస్థలు ఎంతో దోహదం చేస్తాయి : రాహుల్..
న్యూ ఢిల్లీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో కేంద్రం...
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాను ఈ కార్యక్రమాన్ని చూశానని, తాను అక్కడికి వెళ్లకపోవడం పట్ల సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగింది చూసి తాను కలత చెందానని అన్నారు....
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ పాస్పోర్టు ను పొందేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్ను...
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం..
ఈ నెల 28న ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం
ప్రధాని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరం
రాష్ట్రపతి చేత ఈ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్లు
న్యూ ఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు....
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...