రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్
అమేథీలో కాంగ్రెస్ సన్నిహితుడు శర్మ పోటీ
రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్ నామినేషన్లు
రాయబరేలి నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు
హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే
అమేఠీలో నామినేసన్ వేసిన కిషన్ లాల్ శర్మ
ఉత్తరప్రదేశ్లోని రాయబరేటి, అమేఠీ సీట్లపై ఉత్కంఠకు తెరపడిరది. సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో రాయబరేలి నుంచి ఇప్పుడు ఆమె...
బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి
మండిపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్
న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అవసరం మాకు లేదంటూ..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్ కుమార్ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్ తీసుకున్నారు’ అని...
యాత్ర మార్గాలను మళ్లించారని కేసు
గౌహతి : కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్లో మార్పులు చేయడంతో పోలీసులు.. యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర అస్సాంలోని...
ఆదానీని దొంగ అంటూనే అలయ్ బలయ్
మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు
ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి
బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పని
పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలి
హైదరాబాద్ : ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ...
8న ఖరారుకానున్న రూట్ మ్యాప్
న్యూఢిల్లీ : దేశ ప్రజలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న భారత్ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రూట్మ్యాప్ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు...
జెండాను ఆవిష్కరించిన మహేశ్ కుమార్ గౌడ్
కార్యకర్తల కృషి ఫలితంగానే అధికారం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
(మీ కోసం.. దేశం కోసం..)
మణిపూర్లో నుంచి ముంబై
జనవరి 14 నుంచి మార్చి 20 వరకు
భారత్ న్యాయ యాత్రగా నామకరణం
6,200 కిలోమీటర్ల మేర యాత్ర
14 రాష్ట్రాలు.. 85జిల్లాలు
పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ స్కెచ్
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికలు దూసుకు వస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి యాత్ర చేపట్టనున్నారు. ’భారత్ న్యాయ’ పేరిట...
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా
జంతర్మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్ గాంధీ
రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం
ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద...
ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక
నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...