Saturday, May 18, 2024

pm modi

దేశవ్యాప్తంగా రాఖీ పండగ..

మోడీకి రాఖీ కట్టిన పాఠశాల విద్యార్థులు.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. న్యూ ఢిల్లీ : అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ పండుగను హర్షాతిరేకాలతో జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఢిల్లీ పాఠశాల...

వ్యాపార సంస్థలు, వినియోగదారుల మధ్య నమ్మకం ఉండాలి..

బీ - 20 వ్యాపార సదస్సులో సూచించిన ప్రధాని మోడీ.. క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలి.. సమగ్ర ఏకీకృత వైఖరి ఎంతో అవసరమన్న మోడీ.. భారత్ లో ప్రతిభావంతమైన యువత ఉంది.. భారతదేశానికి సమ్మిళితత్వ విజన్ ఉంది.. అందుకే జీ - 20 సదస్సుకు ఆఫ్రికా దేశాలను ఆహ్వానించాం : మోడీ.. న్యూ ఢిల్లీ : వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకం...

విపక్షాల విశ్వాసానికి ఇది అగ్ని పరీక్ష

అవిశ్వాస తీర్మానంపై ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దిశా నిర్దేశం.. విపక్షాలకు ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఉంది.. వాళ్ళ పతనానికి వాళ్ళే రాత రాసుకుంటున్నారు.. ప్రతి పక్షాల కూటమి ఇండియా కాదు.. ఘమండియా.. తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోడీ.. లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా...

కుటుంబ సభ్యులతో సహా మోడీని కలిసిన బండి సంజయ్..

బండిని అభినందించిన ప్రధాని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను...

మోడీకి ఇక విదేశాలే గతి..

ఓటమి తప్పదు అక్కడ స్థిరనివాసం తప్పదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్.జె.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌.. బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారని అన్నారు. ప్రతిపక్షాల కూటమి ’ఇండియా’పై ప్రధాని మోదీ...

హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్..

హైదరాబాద్, బెంగుళూరు, ముంబై నగరాల కనెక్టివిటీ.. జాతీయ రైలు ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం.. సమర్థవంతమైన రవాణా కొత్త శకానికి నాంది.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు రైల్వేలో వందే భారత్ రైళ్లను సైతం ప్రవేశపెట్టింది. ఈ వందేభారత్ రైళ్లను త్వరంలో మూడు వెర్షన్లలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే...

ప్రధాని మోడీకి తిలక్ జాతీయ అవార్డు..

ఆగష్టు 1 న పూణేలో అవార్డు ప్రధానం.. దగదుపేత్ వినాయక ఆలయాన్ని సందర్శించనున్న మోడీ.. ప్రధాని పర్యటనలో భాగంగా మెట్రో రైళ్ల ప్రారంభం.. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్న ప్రధాని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన పుణే లో పర్యటించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. తొలుత దగదుషేత్ వినాయక ఆలయాన్ని దర్శించుకుని,...

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్‌కు సోనియా గాంధీ బాస‌ట..

పార్లమెంట్ మాట్లాడే దమ్ము పీఎం మోడీకి లేదు.. పార్ల‌మెంట్‌లో మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై మోదీ స‌ర్కార్ ల‌క్ష్యంగా విప‌క్షం విరుచుకుపడుతోంది. స‌భా కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసి మ‌ణిపూర్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న చేయాల‌ని ప్ర‌తిప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేయ‌డంతో పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం కొన‌సాగుతోంది. ఇక మ‌ణిపూర్ అంశంపై విప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్ధంగా...

వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవి

ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న భారత్‌ ‘స్కామ్‌’లతో బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనంచేసిన యూపీఏ ప్రధాని నరేంద్ర మోడీ కీలకవ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ‘రోజ్‌గార్‌ మేళా’ వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్‌లెటర్‌ అందజేత ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్‌ మారనుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా ‘రోజ్‌గార్‌ మేళా’ సందర్బంగా 70,000 మంది యువతకు ప్రధాని జాబ్‌ లెటర్‌లను వర్చువల్‌గా...

మణిపూర్ ఘటనను ఖండించిన ప్రధాని మోడీ..

ఈ సంఘటన దేశానికి సిగ్గుచేటు..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. అనంతరం పార్లమెంట్‌ సమావేశాల గురించి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -