హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 , 11 తేదీల్లో ప్రధా ని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ‘బీసీల ఆత్మగౌరవ సదస్సు’ జరగనుంది. 11న సికింద్రాబా ద్ పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’ జరగనుంది....
కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
2014లోనే కాంగ్రెస్ను జనం విసిరేశారు..
మొదలైన లోక్ సభ ఎన్నికల వేడి..
కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిపోతోంది..
న్యూ ఢిల్లీ : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి....
దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
దేశ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు..
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక..
న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయుధ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు రక్షణ...
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం..
వివరాలు ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం..
5 రాష్ట్రాల్లో 34 పైగా ర్యాలీల నిర్వహణ..
మూడవసారి విజయం సాధించే దిశగా మోడీ కసరత్తు..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ రాజకీయ ర్యాలీలో పాల్గొని...
నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ
న్యూ ఢిల్లీ : భారతీయ రైల్వే చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి నాంది పడనుంది. దేశంలోనే తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలు ప్రారంభం కానుంది. ఈ హైస్పీడ్ ప్రాంతీయ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలు గంటకు 160 కి.మీల వేగంతో...
ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్
78 రోజుల జీతంతో సమాన బోనస్
సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...
మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టింపు లేదు..
తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో...
వెలుగు చూసిన వందలాది అకౌంట్లు..
న్యూ ఢిల్లీ : స్విస్ బ్యాంక్లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెందిన అకౌంట్ల సమాచారం స్విస్ పన్నుల శాఖ వర్గాలు భారత్కు అందించాయి. కాగా, 2019...
కేవలం 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడులు..
భీకరస్థాయిలో ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ
అప్రమత్తంగా ఉండాలని సూచన
ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించిన భారత ప్రధాని మోదీ..
భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..
న్యూ ఢిల్లీ : హమాస్ ఉగ్రవాదులు అకృత్యాలకు పాల్పడుతున్నారు.. ఇజ్రాయెల్పై రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నారు.. ఇజ్రాయెల్ భూభాగంలోకి...
ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట..
107 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్
నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు
2018 క్రీడల్లో 70 పతకాలు గెలిచిన భారత్
తమ లక్షాన్ని చేరుకున్న భాదిత అథ్లెటిక్స్..
అథ్లెట్లకు అభినందనలు తెలియజేసిన ప్రధాని
న్యూ ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. ముందెన్నడూ లేని విధంగా విజయ బావుటా ఎగురవేస్తోంది. భారత క్రీడాకారులు...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...