Saturday, May 18, 2024

pm modi

స్వర్ణ సంబరం

ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట.. 107 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్ నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు 2018 క్రీడల్లో 70 పతకాలు గెలిచిన భారత్ తమ లక్షాన్ని చేరుకున్న భాదిత అథ్లెటిక్స్.. అథ్లెట్లకు అభినందనలు తెలియజేసిన ప్రధాని న్యూ ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. ముందెన్నడూ లేని విధంగా విజయ బావుటా ఎగురవేస్తోంది. భారత క్రీడాకారులు...

తెలంగాణకు మోడీ ఇచ్చిన భరోసా ఏమిటి..?

మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా? మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు కేసీఆర్ కుటుంబం అవినీతిపై మోదీ మౌనం ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు.. హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ...

వరాల మోత మోగించిన ప్రధాని మోడీ..

పొలిటికల్ హీట్ పెంచడంలో తనదైన శైలి ప్రదర్శించిన ప్రధాని.. మహబూబ్ బహిరంగ సభలో ఆసక్తిగా సాగిన మోడీ ప్రసంగం.. వరాల జల్లు కురిపించిన తర్వాత.. బీ.ఆర్.ఎస్. పై విమర్శనాస్త్రాల ప్రయోగం.. ప్రజలను పదే పదే నా కుటుంబ సభ్యులారా అంటూ సంబోధం.. తెలంగాణ మార్పు కోరుకుంటోంది.. అది బీజేపీతోనే సాధ్యం.. రాణీ రుద్రమదేవి పుట్టిన గొప్ప గడ్డ తెలంగాణ : ప్రధాని...

గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం..

కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, జనగామ పట్టణంలో 30వ వార్డులో, చౌరస్తాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల...

ఆడాళ్ళూ మీకు జోహార్లు..

చారిత్రక మహిళా బిల్‌కు లోక్‌సభలో ఆమోదం.. మద్దతు తెలిపిన 454 మంది సభ్యులు.. రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న బిల్లు.. చర్చలో దాదాపు 60 మంది ఎంపీలు పాల్గొన్నారు.. ఓటింగ్ సమయంలో ప్రధాని పార్లమెంటులోనే.. వెంటనే అమలు చేయాలని, ఓబీసీ కోటానుచేర్చాలని ప్రతిపక్షాల డిమాండ్… న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ చట్టం బిల్లు) లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్...

విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని..

సంప్రదాయ వృత్తులకు ఆర్థిక చేయూత సంప్రదాయ వృత్తులను కాపాడడమే లక్ష్యమన్న మోడీ.. న్యూ ఢిల్లీ : సాంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘పీఎం విశ్వకర్మ‘పథకాన్ని ఆదివారంనాడు ’విశ్వకర్మ జయంతి’ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు, శతాబ్దాల నాటి సంప్రదాయాలు, సంస్కృతిని సజీవం చేసి, స్థానిక...

ముగిసిన జి 20 సమావేశాలు..

స్వస్తి ఆస్తు విశ్వ శాంతి కోసం ప్రార్ధనతోసమావేశం ముగించిన ప్రధాని మోడీ.. జీ -20 చైర్మన్ బాధ్యతలు బ్రెజిల్ అధ్యక్షులులూయిజ్ ఇనాసియోకు అప్పగింత.. 140 కోట్ల భారతీయులకు ధన్యవాదాలు.. శుభాకాంక్షలు.. ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపిన చైనా, రష్యా అధ్యక్షులు.. 200 గంటల పాటు నిరంతర చర్చలు.. 300 ద్వైపాక్షిక సమావేశాలు జరిగిన వైనం.. బ్రెజిల్ కు అవసరమైన సహాయం ఆడిస్తాం...

‘మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది’..

ప్రధాని మోడీకి కితాబిచ్చింది షారుఖ్ ఖాన్.. ముంబై : ప్రస్తుతం ఎక్కడ చూసినా షారుక్‌ ఖాన్ నటించిన జవాన్ సినిమా పేరే వినిపిస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్‌ 7)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ సగటున రోజుకు 100 కోట్లు వసూలు చేస్తోంది. మూడురోజుల్లోనే రూ.350 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్‌ 1000 కోట్ల మార్కును ఈజీగా...

భేటీ బచావో – భేటి పడావో నిధుల దుర్వినియోగం..

కేంద్ర ప్రభుత్వ మహిళ శిశు అభివృద్ధి శాఖ చర్యలకు ఆదేశాలు జారీ. ఆడపిల్లల సొమ్ము తిన్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి.. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి. చేయని పనులు చేసినట్లు అందినకాడికి దోచిన అధికారులనుకాపాడుతున్న మంత్రి గంగుల కమలాకర్. జిల్లా సంక్షేమ అధికారి నివేదికలో దోషులుగా తేలిన అధికారులపైఎందుకు చర్యలు...

2047 నాటికి భారతదేశం అవినీతి రహిత దేశంగా ఉంటుంది..

భారత్ లో ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తాం.. మా తొమ్మిదేళ్ల హయాంలో దేశ ఆర్ధిక వృద్ధి సహజమైన ఉప ఉత్పత్తి.. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలు అమోఘం.. జీ - 20 సమావేశాలపై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు.. న్యూ ఢిల్లీ : భారత్‌లో ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తామంటూ.. జీ-20 సమావేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ అభ్యంతరాలను...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -