భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు.. అలాగే మెక్రాన్ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను అందజేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీకి పలు బహుమతులను మెక్రాన్ అందజేశారు. కాగా,...
కొద్దిసేపటి క్రితం భద్రకాళి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని.. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. మరి కొద్దీ సేపట్లో ఆర్ట్స్ కాలేజీ కి ప్రధాని చేరుకొనున్నారు.. వరంగల్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.. బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది..
ఉమ్మడి పౌర సంస్కృతి బిల్లుపై చర్చించే అవకాశం..
వాడి వేడిగా సమావేశాలు జరిగే అవకాశం..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్...
బీసీల అవకాశాలు మృగ్యమవుతున్నాయి..
మోదీజీ జర పట్టించుకోండి అంటూ రిక్వెస్ట్ చేసిన దాసు సురేశ్..
వరంగల్ కు వస్తున్న మోడీని నిలదీయడానికి వెనుకాడం..
మోడీ హయాంలో బీసీల రిజర్వేషన్లకు అవసరమైన చిన్న
పలు ప్రాజెక్టుల ప్రారంభత్సవాల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి వరంగల్ కు విచ్చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు...
నేడు పాట్నాలో భేటీ కానున్న ప్రతిపక్షాలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం
ప్రతిపక్షాల ఐక్యత సమావేశానికి ముందు ముసలం
కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం విధించిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
డిమాండ్కు అంగీకరించకపోతే భేటీకి హాజరుకామని హెచ్చరిక
న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న విపక్షాల సమావేశానికి నేడు...
30 ఏళ్ల కిందట వైట్ హౌస్ ను బయటి నుంచి చూశాను..
వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
బైడెన్ దంపతుల స్వాగతానికి ముగ్ధుడైన మోదీ
మోదీ, బైడెన్ సంయుక్త మీడియా సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి వైట్ హౌస్ లో సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ...
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కె.లక్ష్మణ్..
హైదరాబాద్, 15 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కాంగ్రెస్ ది 85 శాతం కమీషన్ ప్రభుత్వం. ప్రతి స్కీం వెనుక స్కాం దాగి ఉంది అని విమర్శించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.. దళితులను దగా చేస్తున్న సర్కార్ బీఆర్ఎస్ ది 30 శాతం కమీషన్ ప్రభుత్వం....
నిజామాబాద్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్..
తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రజెంటేషన్..
.భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం..
కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం.
ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు..
హైదరాబాద్ : 9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ...
సహాయక ఏర్పాట్లపై సమీక్ష..
ప్రాథమిక నివేదిక అందించిన అధికారులు..
కటక్ ఫకీర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోడీ..
మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు..
మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని..
ఈ మార్గంలో కచక్ వ్యవస్థ లేకపోవడమే కొంప ముంచింది..
మృతులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియో..
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి..
బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్06782262286కు ఫోన్ చేయాలని...
ఈ నెలలో తెలంగాణాలో ముగ్గురు అగ్రనేతల సభలు..
నల్లగొండ లేదా ఖమ్మంలో మోడీ సభ..
ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు ప్లాన్ చేసింది. ఈ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...