Sunday, December 10, 2023

officers

ఇస్లాం మత పెద్దలతో ఇస్తేమా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు వికారాబాద్‌ జిల్లా (ఆదాబ్‌ హైదరాబాద్‌):పరిగి మండల పరిధిలో జనవరి మాసం 5,6,7 తేదీలలో నిర్వహించనున్న ఇస్లాం మత ఇస్తేమా కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌ లో సంబంధిత...

శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల దుర్మరణం

మెదక్‌ : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణం పరిధి రావెల్లి శివారులో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం...

8 మంది మాజీ ఇండియన్‌ నేవీ అధికారులకు మరణశిక్ష

ఖతార్‌లో గూఢచర్యం కేసులో కోర్టు కీలకనిర్ణయం తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం ఖతార్‌ : ఖతార్‌ కోర్టు 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించడంపై విదేశాంగశాఖ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.. తప్పుడు కేసుల్లో భారతీయ అధికారులను ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది...

నార్త్ అధికారులకే కీలక బాధ్యతలు..

పోలీస్ శాఖలో చోటుచేసుకుంటున్న వైనం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చర్చనీయాంశం.. ఈ పరిణామం దేనికి సంకేతం..? అన్న అనుమానాలు.. హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐపీఎస్ అధికారుల బదిలీలు తీవ్ర చర్చనీయాంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగంలో ప్రక్షాళన చేపడుతోంది. సౌత్ ఆఫీసర్లకు...

పైరవీ కొట్టు… కొలత తక్కువ పెట్టు…

జాన్‌ పహాడ్‌ రోడ్డు వెడల్పులో భారీగా కొలతలు తేడా, కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం పట్టించుకోని ఇంజనీరింగ్‌, మున్సిపాలిటీ అధికారులు నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ లోజానపహాడ్‌ రోడ్డులో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులలలో ఒక్కో చోట ఒక్కో కొలతతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌,వాళ్ళ అసిస్టెంట్లను పెట్టి రోడ్డు వెడల్పు పనులు ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని నష్ట పోయిన షాప్‌...

బిల్లుల కోసమే తారు రోడ్డులా..?

నాణ్యత ప్రమాణాలు పట్టించుకోరా..? అవినీతి మత్తులోనే అధికారులున్నారా..? కాంట్రాక్టర్‌ పనుల్లో నాణ్యత కనబడలేదా..? పర్యవేక్షణ అధికారుల పనితనం ఇదేనా..? వేసిన ఏడాది కూడా పనికిరాని రోడ్డు.. రూ.6.70 లక్షలు అవినీతికి ఆవిరేనా..? ఎమ్మెల్యే అభివృద్ధికి కాంట్రాక్టర్‌ చిల్లులు.. శీలంపల్లి,అంతారం రోడ్డే దీనికి నిదర్శనం.. చిలిపిచేడ్‌ : రహదారులు ప్రగతికి చిహ్నాలు ఒకప్పటి మాట.. రహదారులు కాంట్రాక్టర్ల జేబులు నింపే ఆదాయమార్గాలు నేటి మాట. నాణ్యత ప్రమాణాలు...

మిషన్‌ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు

సిబ్బందికి జీతాలు చెల్లించని కాంట్రాక్టర్‌ విధులకు హాజరుకాని సిబ్బంది పైపులు పగిలి నీటి సరఫరా బంద్‌ పట్టించుకోని అధికారులుబోనకల్‌ : మండలం లోని రామాపురం, గార్లపాడు, గోవిందపురం (ఎల్‌) లక్ష్మీపురం, రావినూతల,స్టేషన్‌ రావినూతల గ్రామాలకు గత వారం రోజులుగా భగీరద నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా బాధ్యతను ప్రభుత్వం...

చీటర్లకే సీట్లు..

నకిలీ సర్టిఫికెట్లతో నయా దందా.. కారుణ్య నియామకాలలో అధికారుల కక్కుర్తి.. సంక్షేమ శాఖలో ఇది షరా మాములేనా.. ? కులం కార్డు చూపెడితే కొలువుల్లో ప్రమోషన్ లు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు.. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు..హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖలో నకిలీ కొలువుల జాతర యదేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆ శాఖ అధికారులే బరితెగించి కేటుగాళ్లకు ఆశ్రయం...

బఫర్‌ జోన్‌లో అన్నీ అక్రమ నిర్మాణాలే

ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం పొలిటికల్‌ లీడర్లు, ఉద్యోగుల ప్రమేయంతోనే అక్రమాలు సబ్‌ రిజిస్ట్రార్‌ శాఖకే టోకరా! మామాళ్ళుతోనే అన్ని సక్రమాలేనని డాక్యుమెంట్లుఖమ్మం : ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్‌ యు పి హెచ్‌ కాలనీలో బఫర్‌ జోన్‌ గా గుర్తించిన ఎలాంటి అనుమతులు లేకుండా నే అన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు సంబంధించి స్ధానిక కార్పొరేటర్‌...

విశాఖ నుండి సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికులు అలర్ట్‌

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్‌ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -