పంటలకు అనుగుణంగా స్టాక్ చేర్చాలి
గ్రామస్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి
అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ : రైతులకు కావలసినటువంటి అన్ని రకాల ఎరువులను సిద్ధంగా పెట్టడమే కాకుండా, గ్రామస్థాయి వరకు చేర్చే ప్రణాలికతో సంసిద్దంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో, అగ్రికల్చర్ సంచాలకులు...
అప్మత్తం అయిన అధికారుల తనిఖీలు
న్యూఢిల్లీ : దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అమ్మదాబాద్ ఎయిర్పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు...
విషయం పై స్పందించిన భారత్
మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు...
రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎందుకు ఉన్నాయి
సీజింగ్ బియ్యం గోడౌన్కు ఎందుకు తరలించలేదు
విచారణ జరిపి నివేదిక ఇస్తాం
జిల్లా సివిల్సప్లై అధికారిణి రుక్మిణీదేవి
ఆదాబ్ కథనానికి కదులుతున్న డొంక
కొత్తగూడెం : మున్సిపాల్టీ పరిధిలోని రామవరంలో ఉన్న 20వ రేషన్షాపుకు సంబందించి గత రెండు సంవత్సరాల క్రితం 120బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఆనాటి అధికారులు. ఈరేషన్షాపుకు రెండు...
ఆరు బృందాలుగా, 5 రైస్మిల్లులు, ఓ గోదాంలో సోదాలు
మిర్యాలగూడ (ఆదాబ్ హైదరాబాద్) : రైస్ మిల్లులకు ప్రసిద్ధిగాంచిన మిర్యాలగూడ పట్టణంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ ) అధికారులు రెండో రోజు శుక్రవారం పలు మిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ శాఖ పరిధికి చెందిన సుమారు 40 మంది అధికారులు ఐదు బృందాలుగా...
అధికారులపై ఒత్తిడి తెస్తున్న ప్రజా ప్రతినిధులు..!
ఖజానాకు భారీ గండి..
అబ్దుల్లాపూర్మెట్ (ఆదాబ్ హైదరాబాద్): జాతీయ రహదారి 65 ను ఆనుకుని ఏర్పా టైన పెద్ద అంబర్పేట్ పురపా లక సంఘం పరిధిలో అక్రమ కట్టడాలు వెలువెత్తుతున్నాయని ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండడం గమనార్హం. అక్రమ కట్టడాలను నిరోధించి పులపాలక సంఘ ఖజానాను బలోపేతం చేయాల్సిన కౌన్సిలర్లు,...
అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
వికారాబాద్ జిల్లా (ఆదాబ్ హైదరాబాద్):పరిగి మండల పరిధిలో జనవరి మాసం 5,6,7 తేదీలలో నిర్వహించనున్న ఇస్లాం మత ఇస్తేమా కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో సంబంధిత...
మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...