Tuesday, May 7, 2024

Modi

మరోసారి పాక్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు..

ఉగ్రవాదానికి కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని మండిపాటు.. ఎస్‌సీఓ సదస్సులో షెహబాజ్ షరీఫ్ ముందే హెచ్చరికలు.. సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్,చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. న్యూ ఢిల్లీ, 04 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై తరచూ భారత్ హెచ్చరికలు చేస్తూనే ఉంది....

కేంద్ర కేబినేట్ లోకి ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్.. !

నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం.. జీ-20 సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్ లో సమావేశం.. ప్రాధాన్యత సంతరించుకున్న కేంద్ర మంత్రి మండలి మీటింగ్.. కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులకు అవకాశం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి నేడు సమావేశమవుతోంది. సెప్టెంబర్‌లో జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి...

ఈనెల 8న ఉదయం 9 గంటలకే మోదీ ‘‘విజయ సంకల్ప సభ’’

15 లక్షల జన సమీకరణతో ఓరుగల్లును పోరుగల్లుగా మారుద్దాం.. కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది.. కేసీఆర్ దగ్గర కావాల్సినంత డబ్బుంది… ఆ పార్టీని కొనేందుకు సిద్ధమయ్యారు.. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడుంది? దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలే.. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభ పాదయాత్ర ముగింపు సభనా?జాయినింగ్స్ సభనా?...

మోడీకి కేసీఆర్ లొంగిపోయారు..

అందుకే కేటీఆర్ ఢిల్లీ గల్లీల్లో తిరుగుతుండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ నమ్మరు.. తెలంగాణనను 10 ఏళ్ళు దోచుకున్న దుర్మార్గుడు కేసీఆర్ : రేవంత్.. హైదరాబాద్, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్...

భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక పీడకల : ప్రధాని మోడీ..

ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరికీ నివాళులు.. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని.. ప్రస్తుతం ఈజిప్తులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. యూపీ లో బ్లాక్ డే నిర్వహించిన బీజేపీ.. న్యూ ఢిల్లీ, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1975లో విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి కాలమని, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా...

వైట్ హౌస్ కు మోదీ..

కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు..న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు భారత్, అమెరికా రక్షణ...

మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతడు..

బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసి కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేందుకే కేసీఆర్ కుట్ర అందులో భాగమే మోదీ దోస్త్ అంటూ జిమ్మిక్కులు కేసీఆర్ పాలనలో సర్వనాశనమైతున్న తెలంగాణ ట్రిపుల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తాం ధరణిని బాగు చేస్తామే తప్ప రద్దు చేయబోం.. జూబ్లిహిల్స్ మోర్చాల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. (...

సొమ్ము కేంద్రానిది….సోకు మీదా..

సిగ్గులేకుండా మా ఘనతేనంటూ గొప్పలు చెప్పుకుంటారా? కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే.. ఆమోదం పొంది 7 నెలలైనా ఇంతవరకు పనులెందుకు కేటాయించలేదు? వెంటనే పనులు చేపట్టాలంటూ బీజేపీ ఆందోళనలు చేసిన మాట నిజం కాదా? 80 శాతం వాటా ఇస్తానంటూ అంగీకరించి మాట తప్పింది మీరు కాదా? తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పండి.. వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో పూర్తి...

ఎక్కువే ఇచ్చాం..

కేంద్రానికి తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదు రహదారుల నిర్మాణం ఇక్కడే చేసాం.. మోడీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి రైతు శ్రేయస్సు కోసం కేంద్ర పని చేస్తోంది.. 2024లోనూ కేంద్రంలో ఏర్పడేది మోదీ ప్రభుత్వమే కరీంనగర్‌ పర్యటనలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్, దేశంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్....

ప్రపంచ దేశాలన్నింటికీ ‘‘మోదీ ది బాస్’’..

మనం ఆర్ధిక ప్రగతిలో దూసుకెళుతున్నాం.. మోదీ పాలనలో సాధించిన విజయాలు ఎన్నెన్నో.. అవినీతి రహిత, బాంబు పేలుళ్లు, హింసకు తావులేని పాలన సాగుతోంది.. అట్టడుగునున్న పేదల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారు.. మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో గడప గడపకూ మోడీ పథకాలను తీసుకెళ్లండి.. బీజేపీ నేతలకు బండి సంజయ్ కుమార్ పిలుపు.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ.. సంపర్క్ అభియాన్ పేరిట చేపట్టాల్సిన...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -