బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
హైదరాబాద్ : బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీని గెలిపిద్దామని, బీసీరాజ్యం తెచ్చు కుందామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కరీంనగర్ లోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరీం నగర్ ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు...
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పొత్తు
బీఆర్ఎస్ అవినీతిని తరిమి కొట్టాలి
స్కీమ్లను సీఎం కేసీఆర్ స్కామ్లు చేశారు
కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు జిరాక్స్
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది
ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది
370 ఆర్టికల్ మొదలు అన్ని హామీలు నెరవేర్చాం
పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం
మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం
రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది
ఎన్నికల ప్రచార...
చైనా బార్డర్ దగ్గర్లో జరుపుకున్న ప్రధాని
ఆర్మీ యూనిఫాం ధరించి సోల్జర్లతో మాటామంతి
2014 నుంచి ప్రతీ దీపావళి సైనికులతోనే..
10 ఏళ్లుగా సైనికులతోనే జరుపుకుంటున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని...
టార్గెట్ తెలంగాణగా కదులుతున్న బీజేపీ..
రేపటి ఎన్నికలపై స్పెషల్ ఫోకస్..
5 నుంచి 10 భారీ సభల ఏర్పాటుకు ప్లాన్..
మోడీ, అమిత్ షా, జేపీ మద్దాల తెలంగాణ టూర్..
త్రిమూర్తుల కనుసన్నలలోనే అన్ని కార్యక్రమాలు..
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్గా ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన భారతీయ జనతా...
52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా జాబితా..
తెలంగాణ ముఖ్యనేతలందరికీ అవకాశం..
సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి..
ఆమోదం తెలిపిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ..
హైదరాబాద్ : ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల బరిలో తెలంగాణ ముఖ్యనేతలందరికి అవకాశం కల్పిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల...
డిసెంబర్ 3న బీజేపీ సర్కార్ ఏర్పడుతుంది..
ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యంపై క్లారిటీ
తెలంగాణలో వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం..
కేటీఆర్ సీఎం కావాలి.. కవిత అరెస్ట్ కాకూడదు ఇదే కేసీఆర్ లక్ష్యం..
కారు స్టీరింగ్ మజ్లీస్ చేతులో ఉందని ఎద్దేవా..
కేసీఆర్ పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని విమర్శలు
ఆదిలాబాద్ జనగర్జన సభలో విమర్శల వర్షం కురిపించిన అమిత్ షా
హైదరాబాద్...
మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్..
ఎంతవరకు ఫైనల్ అవుతుందో అన్న సర్వత్రా ఆసక్తి..
హైదరాబాద్ : తెలంగాణలో శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.. కాగా ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది.. ఈ జాబితాను జాతీయ...
విధులు నిర్వహిస్తున్న చోట దృష్టి పెట్టాలి..
వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీలో సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమం ప్రారంభం..
శనివారం నుంచి వారం రోజులు జరుగనున్న ప్రోగ్రాం..
న్యూ ఢిల్లీ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయా అధికారులు...
వర్షాలతో జనం అల్లాడుతుంటే ఫాంహౌజ్ లో తాగి పడుకుంటావా?
రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదా?
నూతన పీఆర్సీ పేరుతో ఉద్యోగులు మోసం చేసేందుకు మరో కుట్రకు తెర..
ఎంఐఎం మెప్పు కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను మోసం..
పులి చారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్…
కేసీఆర్ జీవితమంతా మోసాలే… హామీలను అమలు చేసేదాకా అంతు...
ఘాటు విమర్శలు చేసిన కూన శ్రీశైలం గౌడ్..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారంకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుండే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి సూరారం, జగద్గిరిగుట్ట,...