డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్క్కు ఎలా కేటాయించారు..?
కరీంనగర్లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ రద్దు చేశారా..?
ఏ రాజకీయ నాయకులకు లబ్ది చేయడానికి అడ్డంకులు..?
పర్యవేక్షణ లేకుండా భూమి కేటాయించిన అధికారులు ఎవరు..?
రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ కాఫీ ఎక్కడ..?
13వ బిఎఫ్డి మీటింగ్లో ప్రాజెక్ట్ ను రద్దు ప్రస్తావన లేదు..
14వ బిఎఫ్డి మీటింగ్లో ప్రాజెక్ట్...
2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి
ఈ మిషన్ కింద వంద నగరాలు ఎంపిక చేసిన కేంద్రం
ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండర్లు..
టెండర్ను దక్కించుకున్న ఎస్ఆర్విఎస్ ఇండస్ట్రీస్
ఏబుల్డ్ పార్క్ నిర్మాణం రద్దు చేసిన కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్
డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందిచిన తర్వాత రద్దు...
అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం
లక్షద్వీప్ లో ఇటీవల మోడీ పర్యటన
లక్షద్వీప్ ను ప్రోత్సహించాలనేలా ట్వీట్లు
అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
మండిపడుతున్న భారతీయులు
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల అధికార పక్ష నేతలు విషం చిమ్మడం తెలిసిందే. అయితే ఎవరూ కూడా మాల్దీవుల అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంలేదు. మద్దతు సంగతి అలా...
నిన్న ఆరో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు
నిందితులకు పాస్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్సింహను విచారించనున్న అధికారులు
మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తొలుత నిప్పు పెట్టుకోవాలని భావించిన నిందితులు
ఆపై ఆ ప్లాన్ను పక్కనపెట్టి పొగ డబ్బాలతో చాంబర్లోకి
చాలా సీరియస్ ఇష్యూ అన్న ప్రధాని… దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు...
బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
హైదరాబాద్ : బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీని గెలిపిద్దామని, బీసీరాజ్యం తెచ్చు కుందామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కరీంనగర్ లోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరీం నగర్ ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు...
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పొత్తు
బీఆర్ఎస్ అవినీతిని తరిమి కొట్టాలి
స్కీమ్లను సీఎం కేసీఆర్ స్కామ్లు చేశారు
కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు జిరాక్స్
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది
ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది
370 ఆర్టికల్ మొదలు అన్ని హామీలు నెరవేర్చాం
పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం
మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం
రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది
ఎన్నికల ప్రచార...
చైనా బార్డర్ దగ్గర్లో జరుపుకున్న ప్రధాని
ఆర్మీ యూనిఫాం ధరించి సోల్జర్లతో మాటామంతి
2014 నుంచి ప్రతీ దీపావళి సైనికులతోనే..
10 ఏళ్లుగా సైనికులతోనే జరుపుకుంటున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని...
టార్గెట్ తెలంగాణగా కదులుతున్న బీజేపీ..
రేపటి ఎన్నికలపై స్పెషల్ ఫోకస్..
5 నుంచి 10 భారీ సభల ఏర్పాటుకు ప్లాన్..
మోడీ, అమిత్ షా, జేపీ మద్దాల తెలంగాణ టూర్..
త్రిమూర్తుల కనుసన్నలలోనే అన్ని కార్యక్రమాలు..
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్గా ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన భారతీయ జనతా...
52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా జాబితా..
తెలంగాణ ముఖ్యనేతలందరికీ అవకాశం..
సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి..
ఆమోదం తెలిపిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ..
హైదరాబాద్ : ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల బరిలో తెలంగాణ ముఖ్యనేతలందరికి అవకాశం కల్పిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల...
డిసెంబర్ 3న బీజేపీ సర్కార్ ఏర్పడుతుంది..
ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యంపై క్లారిటీ
తెలంగాణలో వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం..
కేటీఆర్ సీఎం కావాలి.. కవిత అరెస్ట్ కాకూడదు ఇదే కేసీఆర్ లక్ష్యం..
కారు స్టీరింగ్ మజ్లీస్ చేతులో ఉందని ఎద్దేవా..
కేసీఆర్ పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని విమర్శలు
ఆదిలాబాద్ జనగర్జన సభలో విమర్శల వర్షం కురిపించిన అమిత్ షా
హైదరాబాద్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...