కేవలం 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడులు..
భీకరస్థాయిలో ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ
అప్రమత్తంగా ఉండాలని సూచన
ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించిన భారత ప్రధాని మోదీ..
భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..
న్యూ ఢిల్లీ : హమాస్ ఉగ్రవాదులు అకృత్యాలకు పాల్పడుతున్నారు.. ఇజ్రాయెల్పై రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నారు.. ఇజ్రాయెల్ భూభాగంలోకి...
జావెలిన్ త్రో, ఆర్చరీలో రెండు స్వర్ణాలు
18 స్వర్ణాలతో భారత్ 81కు చేరిన పతకాల సంఖ్య..
31 రజత, 32 కాంస్య పతకాలు సాధించిన భారత్
జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన కిషోర్
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. జావెలిన్ త్రో విభాగంలోనే రెండు పతకాలు సొంతం చేసుకున్న భారత్ వంద పతకాలు సాధించాలనే...
అడ్డంకిగా మారిన వర్షం
నిరాశలో అభిమానులు
టీమిండియాకు మరోసారి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇవాళ ఇంగ్లండ్ తో టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కానేలేదు. ఈ మ్యాచ్ కు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే...
ప్రస్తుతం యువత అధికంగా ఉన్న భారత్
కీలక విషయాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
2099 నాటికి 36 శాతం చేరనున్న వృద్ధ జనాభా..
న్యూ ఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్. ప్రస్తుతం ఉన్న యువభారతంగా ఉన్న మన దేశం ఈ శతాబ్ధం చివరి నాటికి వృద్ధులతో నిండిపోతుందని తాజాగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రస్తుతం...
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలే…
అనుమతి తీసుకోకుంటే మున్సిపాలిటీల్లో ఇంటికే పర్మిషన్ ఇవ్వరు
మరి డీపీఆర్ కూడా సమర్పించని పాలమూరుకు జాతీయ హోదా ఎట్లా సాధ్యం?
ఒక్క మోటార్ తో పాలమూరు...
హైదరాబాద్ : భారత్లో యాపిల్ అభిమానులకు శుభవార్త. ఇటీవలే విడుదలైన యాపిల్ ఐఫోన్ 15 సిరీస భారత్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే యాపిల్ స్టోర్స్, వెబ్సైట్లో వీటి విక్రయాలు మొదలయ్యాయి. ఈ ఫోన్లను సెప్టెంబర్ 12న యాపిల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే....
పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం
నిజ్జర్ హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం
ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా మారుతోందని మండిపాటు
కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ
భద్రత కోసమే కెనడియన్లకు వీసాలు నిలిపివేసినట్లు వెల్లడి
ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై...
భారత్లో ప్రపంచ కప్ వేడి
పటిష్టగా భారత క్రికెట్ జట్టు
ముంబై : మరో పక్షం రోజుల్లో క్రికెట్ సందడి మొదలు కానుంది. భారత్లో ప్రపంచ కప్ వేడి అందుకుంటోంది. అన్ని దేశాలూ ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించేశాయి. మరో వారం రోజుల్లో 15 మందితో కూడిన టీమ్ లనూ వెల్లడిరచనున్నాయి. ఆ తర్వాత వీరిలో...
న్యూఢిల్లీ : భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ ఇటీవలే ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్`కెనడా మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. అయితే, భారత్ విషయంలో ట్రూడో...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...