ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని బడి ఈడు రోజుల నుండి ఇప్పటివరకు వింటూనే వచ్చాం.ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకుల చేతుల్లో మన దేశం నడుస్తుంది.స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ రూపకల్పన ప్రకరణల (ఆర్టికల్) ప్రకారంగా భారతీయులంతా కొనసాగాలి. అయితే ఇది ఒకప్పుడు కొనసాగిందేమో గాని ప్రస్తుతం...
ఓ ఎల్.ఈ.డీ. టీవీల యొక్క అతిపెద్ద శ్రేణిని ప్రారంభించిందిభారతదేశ అగ్రగామి వినియోగ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్జీ తాజాగా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 2023 ఓ ఎల్.ఈ.డీ. విస్తృత శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన సాంకేతికత లతో గృహ వినోద పరిశ్రమను విప్లవీకరించడాన్ని ఎల్జీ కొనసాగిస్తోంది. 2023 ఎల్జీ వినూత్నతల 10 సంవత్సరాలకు మైలురాయిగా...
భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం లోకేషన్ ఖరారు పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో...
మోడీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన పపువా న్యూ గినియా ప్రభుత్వం..
ప్రధాని మోడీ కాళ్ళు మొక్కిన ఆదేశ ప్రధాని జేమ్స్ మెరాపే..
మోడీకి ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు..
న్యూ గినియా పర్యటన అనంతరం నేరుగా ఆస్ట్రేలియాకు మోడీ..
న్యూ ఢిల్లీ : జపాన్లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే...
ఈవా అనేది బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్, ఈసీజీ, ఆక్సిజన్ లెవెల్, యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ (హెచ్.బీ.ఏ. 1 సి ) వంటి 6 ముఖ్యమైన శరీర అవసరాలను కొలిచే సులభమైన 'నో ప్రిక్ నో బ్లడ్' లైఫ్ స్టైల్ గాడ్జెట్..
ఈ గాడ్జెట్ వినియోగదారులకు సంపూర్ణ జీవనశైలిని నడిపించడంలో సహాయపడటానికి నాన్-ఇన్వాసివ్,...
- యూకే లో రూ. 41 లక్షలకు పైగా అమ్ముడుపోయిన వైనం..
న్యూఢిల్లీ, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : 1964లో రూ. 7వేలకి కొనుగోలు చేసిన రోలెక్స్ వాచ్.. ఇప్పుడు యూకే లో వేలంలో రూ. 41లక్షలకు పైగా అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...