న్యూఢిల్లీ: కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త ను .. భారత్ బహిష్కరించింది. అయిదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. కెనడాలో ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ ను హత్య చేయించింది భారత్ అని ప్రధాని ట్రూడో ఆరోపణలను చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ...
హైదరాబాద్ : భారతదేశంలో 70శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నది. తరిగిపోని సంపదగా భావించే 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి, ప్రకృతి ప్రసాదించిన జీవనదులున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఉత్తర ప్రగల్బాలు పలికిన మోడీ ఆదినుంచి వ్యవసాయ రంగంపై సవతి ప్రేమ చూపెట్టింది.బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముకాసే నల్ల చట్టాలు...
వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ఎంపిక
టీమ్కు అభినందనలు తెలిపిన గబ్బర్వన్డే వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు కల్పించకుండా ధావన్కు అన్యాయం చేశారని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో తన మంచి మనసు చాటుకున్నాడు గబ్బర్....
న్యూఢిల్లీ : ఇండియా కాదు.. భారత్. ఇప్పుడు ఇదే టాపిక్పై అంతటా చర్చ సాగుతోంది. దేశం పేరును భారత్గా మార్చాలన్న అంశమే ప్రతి చోట వినిపిస్తోంది. బర్నింగ్ టాపిక్గా మారిన ఆ అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. ఇండియా టుడేతో జరిగిన చాట్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు....
రేపు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో భేటీ..
జమిలీ ఎన్నికల అంశంపై చర్చ..
వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న పలు పార్టీలు..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ..
న్యూ ఢిల్లీ : ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. ఈనెల 5వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ నివాసంలో ఇండియా కూటమి...
హాజరైన విపక్ష పార్టీల నేతలు..
మోడీని ఢీకొనడమే లక్ష్యంగా చర్చలు..
నేడు జరుగబోయే సమావేశంలోవెలువడనున్న మరిన్ని విశేషాలు..
ముంబై : మోదీ సర్కార్ని ఢీకొట్టేందుకు దాదాపు 26 పార్టీలు ఒక్కటై ఏర్పడ్డ ఇండియా కూటమి నేతలు గురువారం ముంబైలో మరోమారు భేటీ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఈ కూటమి…ఇప్పుడు ముంబయిలో సమావేశమయ్యింది. ఎన్డీఎను దెబ్బతీసే...
తదుపరి భేటీలో వచ్చే ఎన్నికలపై చర్చ..
మరో 8 ప్రాంతీయ పార్టీలను చేర్చుకునే యత్నాలు
ఈ భేటీలో కన్వీనర్తో పాటు, లోగో నిర్ణయించే అవకాశం..
ఆదాబ్ హైదరాబాద్ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడిరచడమే ప్రధాన లక్ష్యంగా 26 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబైలో తదుపరి సమావేశం కావాలన...
భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్నియునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రద్దు చేసింది.ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ‘డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ.. డబ్ల్యూఎఫ్ఐ అడహాక్ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం...
అంతరిక్షంపై భారత్ సంచలనం సృష్టించింది. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. లానార్ డే (14 రోజులు) ముగిసేలోపు రోవర్, ల్యాండర్ సమాచారాన్ని పంపిస్తాయి. రెండు వారాల పాటు అవి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయి. ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది....
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన.. భారతీయ పన్ను వ్యవస్థను తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. లారీ...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...