Saturday, April 27, 2024

harish rao

3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కింది ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసింది నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోయింది మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో వుంది ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ వుంది తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును నొక్కిందంటూ...

రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి

ఎప్పటిలోగా జమచేస్తారో చెప్పండి పెట్టుబడి సాయంపై స్పష్టత లేదని వ్యాఖ్య అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ప్రజల పక్షానే ఉంటాం రూ.15వేలు ఇస్తామని చెప్పి… ఇవ్వడం లేదని విమర్శ అప్పుడే విమర్శలు మొదలు పెట్టిన హరీష్‌ రావు హైదరాబాద్‌ : అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్‌ 9వ...

ఆట షురూ..

కాళేశ్వరం అవినీతిపై కంప్లయింట్ తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలు మాజీ సీఎం కేసీఆర్‌ పై ఏసీబీకి ఫిర్యాదు వేలాదికోట్లు దోపీడీ జరిగిందన్న న్యాయవాది రాపోలు భాస్కర్ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తొలిరోజే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు...

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులు

స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక బుట్టదాఖలు మోటర్లకు మీటర్లు పెట్టాలన్నది బిజెపి పాలసీ కాంగ్రెస్‌ను గెలిపించినా మోటర్లకు మీటర్లు తప్పవు మీడియా సమావేశంలో హరీష్‌ రావు విమర్శలు సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక...

కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవ్వుడు ఖాయం

బీఆర్‌ఎస్‌ పాలనలోనే హుస్నాబాద్‌ అభివృద్ధి కేసీఆర్‌ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు హుస్నాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు హుస్నాబాద్‌ : ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అధికార ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. 10 ఏళ్ల అభివృద్ధినే...

మల్కాజిగిరిని దత్తత తీసుకుంటా…

నెలకొకసారి వస్తా: మంత్రి హరీష్‌ రావు మల్కాజిగిరి : మాజీ కార్పొరేటర్‌, బిజెపి నాయకులు జీకే. శ్రీదేవి హనుమంతరావు బుధవారం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వివరాల్లోకి వెళ్తే జీకే.హనుమంతరావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్‌ డివిజన్‌ పరిధిలోని జీకే సరస్వతి ఫంక్షన్‌ హాల్‌లో బిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని...

బిఆర్‌ఎస్‌కు కీలకంగా మారిన గజ్వెల్‌

ఈటెల పోటీతో రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ ప్రచారంలో పలు సమస్యలతో దూసుకుపోతున్న ఈటెల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న హరీష్‌ రావు గజ్వెల్‌ : గజ్వెల్‌ నియోజకవర్గం ఇప్పుడు అందరి దీష్టిని ఆకర్శిస్తోంది. ఇక్కడి నుంచి కెసిఆర్‌పై పోటీకి మాజీమంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ రంగంలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. కెసిఆర్‌ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో...

బిఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో పలువురు చేరిక జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు. తాజాగా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం గుట్ట కింది తండాకి చెందిన బంజారా నాయకులు10 మంది, లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌...

బీఆర్‌ఎస్‌లోకి నాగం జనార్దన్ రెడ్డి

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాగం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపాటు రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన హస్తం అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన...

నిర్లక్షపు నీడలో తెలంగాణ వైద్య శాఖ..

ప్రజారోగ్యం పడకెక్కేసింది.. మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది.. ఆర్.ఎం.పీ.లు మొదలుకుని, కార్పొరేట్డాక్టర్ల వరకు మెడికల్ మాఫియాలో భాగస్వాములే.. నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు.. ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతోఅంటకాగుతున్నారా..? కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్.. బాధ్యతలు మరుస్తున్న బాధ్యతగల ప్రభుత్వ సంస్థలు.. అక్రమ సంపాదనే ధ్యేయంగా..బయోవార్ కు తెరతీస్తున్నారా..? భవిష్యత్తులో జరుగబోయే అనర్ధాలనుఎవరు ఎదుర్కొంటారు..? మెడికల్ మాఫియా.. కాలుష్య భూతం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అవినీతి అధికారుల పాపం.. వెరసి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -