హైదరాబాద్ : అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను ఛేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు ప్రజల దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు...
మంత్రి హరీశ్ రావుకే మా సపోర్ట్..
లిఖిత పూర్వకంగా తెలిపిన ముదిరాజ్ సంఘాలు..
సిద్ధిపేట ప్రజలను నా గుండెల్లో పెట్టుకుంటాను : హరీష్
హైదరాబాద్ : సిద్దిపేటలో ఎన్నిక ఏదైనా ఏకగ్రీవం అని మరో సారి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు నిరూపిస్తున్నారు.. ఒక వైపు పట్టణ ప్రజలు, మరో వైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటి పైకి...
మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
హైదరాబాద్ :భారాస నేతలంతా మంత్రి హరీశ్రావు వెంట ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతు చూసేవరకు వదలబోనని తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా...
వెంకన్న సాక్షిగా చెబుతున్న హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా …
హరీష్ రావు మెదక్లో ఎందుకు పెత్తనం చలాయిస్తున్నడు..!
ఆయన గత చరిత్ర మరిచి ఓ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నడు
మల్కాజిగిరిలో తాను..తన కుమారుడు మెదక్లో పోటీ
మంత్రి కి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి ..!హైదరాబాద్ :- బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసెంబ్లీ...
రెవెన్యూలోటు రూ.9,335 కోట్లు
రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లు
శాసన సభలో కాగ్ నివేదిక..
కాగ్ రిపోర్ట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు..
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం...
హెచ్ఏఐకు క్రీడాశాఖ గుర్తింపు గ్రూపు రాజకీయాలు,
వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్బాల్ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఒడ్డుకు పడేశారు. జగన్ సారథ్యంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఏఐ)కు జాతీయ క్రీడా సంఘంగా గుర్తింపునిస్తూ కేంద్ర క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్ , ఎమ్మెల్సీ కవిత అభినందనలుహైదరాబాద్,...
రూ.లక్ష సాయం అందజేస్తామన్న హరీశ్ రావు..
బ్యాంకులతో సంబంధం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా..
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులిస్తామని మంత్రి వెల్లడి..
తెలంగాణలోని మైనార్టీలకు మంత్రి హరీశ్రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు....
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి..
పంచాయితీ కార్మికులు సమ్మె వీడాలి
సమస్యలపై ప్రభుత్వం సానుకూలతతో ఉంది..
వెల్లడించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని...
ఈ రోజు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీష్రావు అన్నారు. పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇక నుంచి గిరిజనులే...
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు, డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని బాహుబలితో కీర్తిని దేశవ్యాప్తం చేస్తే.....