సొంత ఇలాఖాలోనే నేతల తిరుగుబాటు
పార్టీ కట్టుదాటుతున్న కిందిస్థాయి నేతలు
పూర్తిగా దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్
కరీంనగర్ : తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండడంతో కేటీఆర్ కలవరం చెందుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా...
నర్సారెడ్డి మృతి కాంగ్రెస్కు తీరని లోటు
సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ తదితరులు
నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర
నిర్మల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా..
ఎమ్మెల్సీ, ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ బాధ్యతలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి (92) సోమవారం ఉద యం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం,...
బీజేపీ శక్తివందన్ వర్క్షాపులో కిషన్ రెడ్డి
హైదరాబాద్ : విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నాడు శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై...
మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస
ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదు
చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్ : పదేండ్లు ఎంతో కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్ను...
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు
సమీక్షల బిజీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు
తెలంగాణలో మొదలైన లోక్సభ ఎన్నికల హడావుడి
తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా స్పెషల్ ఫోకస్...
కాంగ్రెస్ అబద్దాలతో అధికారం కోల్పోయాం
కొంపముంచిన యూ ట్యూబ్ ఛానళ్ల ప్రచారం
1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయాం
బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో హరీష్ రావు
సిద్దిపేట : అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. దళిత, బీసీ బంధుతో ఓట్లు తగ్గాయన్నారు. యూట్యూబ్ చానెళ్లు కూడా...
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోటీ
బెంగాల్లో మొత్తం 42 పార్లమెంట్ స్థానాలు
కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ
10 నుంచి 12 స్థానాలు డిమాండ్ చేస్తోన్న కాంగ్రెస్
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కతా : పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో...
తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటిలో అవిశ్వాసానికి రంగం సిద్దం
చైర్మన్ రజిని మెరుపు ధర్నాకు అసలు కారణం ఏంటి?
రజినికి సపోర్ట్ గా నిలబడని బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు..
తిరుగుబాటుకు సిద్దమంటున్న ఎనిమిది మంది కౌన్సిలర్లు!
దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్న కాంగ్రెస్ క్యాడర్..
పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరబాద్ ప్రత్యేక ప్రతినిధి
తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఛైర్మన్ వర్సెస్ కమీషనర్...
బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం
శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల విమర్శలు
శ్రీకాకుళం : ప్రత్యేక మోదా సాధిస్తామని అన్నవారు ఎక్కడ పోయారని పిసిసి చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క...
ఢల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత
కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె
చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్ నుంచి బర్తరఫ్
గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే...