Monday, May 20, 2024

cm jagan

బాబు అరెస్ట్‌తో భగ్గుమన్న టిడిపి శ్రేణులు

ధర్నాలు, రాస్తారోకోలు..దిష్టి బొమ్మ దహనం ఎక్కడిక్కడ టిడిపి నేతల అరెస్ట్ తో ఉద్రిక్తత ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే వేగుళ్ల అరెస్ట్‌ విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ అట్టుడుకుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. సిఎం జగన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించారు. తెలుగు రాష్టాల్లోన్రి ప్రజాస్వామ్య...

జర్నలిస్ట్ ‘బాబాయ్’ ఇకలేరు..

అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్ సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు.. గురువారం హైదరాబాద్‌లో...

సీఎం జగన్‌ను కలిసిన రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు..

పదోన్నతులు కల్పించాలని వినతి..ఏపీ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన వీఆర్వో సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు జగన్‌ను కలిశారు. "అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరాం. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది....

అసైన్డ్‌ భూములపై 66,111 మందికి పూర్తి హక్కులు..( పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన ఏపీ కేబినేట్.. )

ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణం.. 1966 గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటు.. వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ 65 ఏళ్లు.. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణ.. కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరు.. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ. 454 కోట్ల ప్యాకేజీ.. కలవృత్తులకు ఇచ్చిన ఇనాం భూములపై నిషేధం...

ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన ఏపీ సీఎం జగన్..

అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు...

మీ అనుభవాన్ని మన రాష్టాన్రికి ఉపయోగిండి

-విదేశాల్లో విూరెంతో అనుభవం గడిరచారు-ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్దికి శ్రీకారం-డాలస్‌ నాటా తెలుగు మహా సభల్లో సిఎం జగన్‌ సందేశం అమరావతి :వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు… గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం జగన్‌ అన్నారు. మిమ్నల్ని అందరినీ ఒక్కసారి తల్చుకుంటే.....

కొత్తగా 146 అంబులెన్సులుజెండా ఊపి ప్రారంభించిన సిఎం జగన్‌

అమరావతి :నూతనంగా 108 అంబులెన్స్‌ వాహనాలను సిఎం జగన్‌ ప్రారంభించారు. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేస్తూ… కొత్తగా 146 అంబులెన్స్‌లను క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వాటి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల...

ముందస్తు లేదు..

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్‌ కేబినేట్‌ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్‌ అమరావతి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో...

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం

సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం ముందస్తు ఎన్నికలపై మరింత స్పష్టత నిచ్చిన సీఎం జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు మరో 9 నెలల్లో ఎన్నికలు : సీఎం జగన్ విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపడంతోపాటు, మంత్రులకు ఎన్నికలపైనా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు...

బీ.ఆర్.ఎస్. లో చేరిన పలువురు ఏపీ నాయకులు..

అమరావతి, మే 30 (ఆదాబ్ హైదరాబాద్):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్‌ (తూర్పు విజయవాడ),...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -