Friday, April 26, 2024

cm jagan

చంద్రబాబుకు ఇంటాబయటా స్టార్‌ కాంపెయినర్లే

జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లోనూ ఉన్నారు అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు నాకు మాత్రం ప్రజలే స్టార్‌ కాంపెయినర్లు ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్‌ విసుర్లు అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్‌ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్‌

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతల స్వీకరణ చంద్రబాబు , సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ విమర్శల దాడి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపణ రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుందని విమర్శ వైఎస్‌ షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ మొదటి కార్యవర్గ సమావేశం అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఏపీ...

అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాలి

విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్‌ అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి,...

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్రా పోటీలు

నల్లపాడులో జ్యోతి వెలించి ప్రారంభం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా క్రీడలు ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యం ఫిబ్రవరి 10 వరకు క్రీడల నిర్వహణ అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామన్న సిఎం జగన్‌ అమరావతి : ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో వీటిని ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం...

ట్యాబ్‌లతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు

వారికి చదువువ అందుబాటులోకి తేవడమే లక్ష్యం గతంలో చంద్రబాబు ఇలాంటి పనులు చేయలేదు చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు చింతపల్లి : ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ది కలుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఓ మంచి పనిని చేపట్టామని అన్నారు. గతంలో...

సిఎం జగన్‌ అక్రమాస్తుల కేసు

తెలంగాణ హైకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులు...

బాపట్ల, తిరుపతి జిల్లాల్లో సిఎం జగన్‌ పర్యటన

తిరుపతి : సీఎం జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌ లో తిరుపతి జిల్లాకు చేరుకున్న ఆయన, అధికారులతో కలిసి వాకాడు మండలం విద్యానగర్‌ వెళ్లారు. అనంతరం బాలిరెడ్డి పాలెం వెళ్లి అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి బాధిత...

తుఫాన్‌ సహాయక చర్యలు ముమ్మరం

తక్షణ సాయం అందించేలా కార్యక్రమాలు ప్రజల్లో ఎలాంటి నిరసనలు లేకుండా చూడాలి కలెక్టర్లు బాగా పనిచేశారన్న పేరు రావాలి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష అమరావతి : తుపాను ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై సీఎం జగన్‌ మరోమారు ఆరా తీసారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందును సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఇప్పటికే చేపట్టిన సహాయక చర్యలపై అధికారులు...

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

లోకేశ్‌ పాదయాత్రతో మళ్లీ దూకుడు నేడు తిరుమలకు రానున్న బాబు బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌ అమరావతి : ఎపిలో అధికార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు కేసుల్లో బెయిల్‌ పొందారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక తన...

రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌ కుట్రలతో చంద్రబాబును జైలుకు పంపారు మంత్రుల అవినీతిని జైలకు పంపిస్తాం కోనసీమలో తిరిగి ప్రారంభమైన లోకేశ్‌ యువగళం అంబేడ్కర్‌ కోనసీమ : రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -