Friday, May 10, 2024

chandrayan-3

మరో ప్రయోగం విజయవంతం

జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్‌ ఆగస్టు 23న చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను తిరిగి తీసుకొచ్చిన ఇస్రో హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది చంద్రయాన్‌ 3. ప్రపంచ దేశాల్లో భారత్‌ సగర్వంగా ఉనికిని చాటుకునేలా.. తలెత్తుకుని నిలిచేలా చేసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అంతరిక్ష...

తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1

ఏర్పాట్లు చేస్తున్నామన్న ఇస్రో ఛైర్మన్ సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం సూర్యుడిపై అధ్యయనం చేయనున్న ఆదిత్య చంద్రయాన్-3 సక్సెస్‌ అయిన తర్వాత.. సూర్యూనిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ‘ఆదిత్య ఎల్‌1’ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదిత్య ఎల్1 తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి...

నిప్పులు చెరుగుతూ నింగిలోకి..

ఆదిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి రహస్యాల ఛేదనకోసం 125 రోజుల జర్నీ.. 15 లక్షల కి.మీ. దూరంలోని లాంగ్రాజ్ పాయింట్ ని చేరుకోనున్న ఆదిత్య.. ఆదిత్య లైఫ్ టైం దాదాపు 5 ఏళ్లకు పైగానే.. భారత టెక్నాలజీ రంగంలో మరో మైలు రాయి. విజయవంతంగా నిర్ణీత కక్షలోకి చేరిన ఆదిత్య ఎల్ - 1.. ఇక ఆదిత్యుడి సౌరయానం...

సూర్యుడిపై అధ్యయనానికి సిద్ధం..

నేడే సోలార్‌ మిషన్‌ ఆదిత్య - ఎల్‌ 1 ప్రయోగం.. అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని రెడి అయిన ఇస్రో.. ఉదయం 11-50 నిమి. లకు నింగిలోకి వెళ్లనున్న ఆదిత్య.. చంద్రయాన్‌ స్ఫూర్తితో మరింత ముందుకు : సోమనాథ్‌.. శ్రీహరికోట :చంద్రయాన్‌ - 3 మిషన్‌ విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి...

ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం

విక్రమ్‌ దిగిన ప్రదేశాకి శివ్‌ శక్తి పాయింట్‌గా నామకరణం ప్రజ్ఞాన్‌ పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు భారత్‌ వెలుగుదిక్సూచిగా మారిందని కితాబు చంద్రాయన్‌ శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ప్రశంసలు చంద్రయాన్‌3 మిషన్‌ విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అభినందించారు. సైన్స్‌ను, భవిష్యత్తును విశ్వసించే ప్రపంచ...

వడివడిగా అడుగులు వేస్తోన్న ప్రజ్ఞాన్‌..

మరో వీడియోను షేర్‌ చేసిన ఇస్రో.. సెకనుకు సెం.మీ. వేగంతో కదులుతున్న ప్రజ్ఞాన్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఇస్రో షేర్ చేసిన వీడియో.. బెంగళూరు :చంద్రయాన్‌ - 3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం...

చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్..

ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ సక్రమంగా పనిచేస్తున్నాయి.. వివరాలు ప్రకటించిన ఇస్రో.. బెంగుళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ప్రణాళికాబద్ధంగా...

పరిశోధనలకు అనువైన ప్రాంతం దక్షిణ ధృవం..

ప్రజ్ఞాన్‌ తన పనిని ప్రారంభించిందన్న ఇస్రో ఛైర్మన్‌.. ఇస్రోకు అభినందనలు తెలిపిన గూగుల్‌ సిఇవో సుందర్‌ పిచాయ్‌.. సూపర్ కూల్ అని ట్వీట్ చేసిన ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్.. చంద్రయాన్ - 3 సూపర్ సక్సెస్ తో మిన్నంటిన సంబరాలు.. ( జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్‌ ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డు...

విజయహో విక్రమ్

జాబిలిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ -3 దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశంగా నిలిచిన భారత్‌ 14 రోజుల పాటు పరిశోధనలు చేయనున్న రోవర్‌ సురక్షిత ల్యాండిరగ్‌ చేసిన నాలుగో దేశంగా రికార్డు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాప్ట్‌ ల్యాండిరగ్‌ ఇస్రో శాస్త్రవేత్తల అంతులేని ఆనందోత్సాహాలు ప్రధాని మోడీ సహా పలువురి అభినందనలు15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని మొదటి జాబిల్లి యాత్ర చంద్రయాన్‌...

సువర్ణాక్షరాలతో భారత్ పేరును లిఖించిన క్షణాలు..

చంద్రయాన్ విజయం అపూర్వం, అనితర సాధ్యం.. ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయం.. హైదరాబాద్:చంద్రయాన్ -3 విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. హైదరాబాద్ నగరంలో సైతం పలుచోట్ల ఆనందంతో కూడిన పలు కార్యక్రమాలు చేసుకున్నారు నగర వాసులు.. ఈ కోవలోనే ఇస్తో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ.. వారి కృషిని చాటుతూ.. హైదరాబాద్, కోటి లోని వీ.హెచ్.పీ....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -