Monday, May 20, 2024

chandrayan-3

చందమామ దక్షిణ రారాజులం మనమే..

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా హ్యాట్సాఫ్ 140 కోట్ల మంది ప్రజలు సంబురాలు చేసుకునే సమయమిది మోదీ నాయకత్వంలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాలు మోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక)...

ఆజ్ కి బాత్

చంద్రయాన్ - 3 సాధించినవిజయం అనితర సాధ్యం..ఒక అపురూప ఘట్టం సాక్షాత్కారంఅయ్యింది.. ప్రపంచ దేశాలకుసాధ్యం కానిది.. భారత్ సుసాధ్యంచేసి చూపించింది..మొట్ట మొదటి సారిగా చంద్రునిదక్షిణ ధృవంమీద కాలుమోపి..యావత్ ప్రపంచానికి మన సత్తాచాటారు ఇస్రో శాస్త్రవేత్తలు..వారికి వినమ్రంగా సెల్యూట్ చేస్తూఅభినందనలు తెలియజేస్తోంది.. " ఆదాబ్ హైదరాబాద్ "

జాబిల్లిపై భారత్ ముద్ర..

అంతరిక్షంపై భారత్‌ సంచలనం సృష్టించింది. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. లానార్ డే (14 రోజులు) ముగిసేలోపు రోవర్, ల్యాండర్ సమాచారాన్ని పంపిస్తాయి. రెండు వారాల పాటు అవి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయి. ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది....

మరికొద్ది నిమిషాలే…

ప్రపంచం ఎదురుచూస్తున్న ఘటన.. చంద్రుడిపై భారత వ్యోమొగామ నౌక.. భారత ఘన కీర్తి ప్రపంచ చిత్ర పటంలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.. మరికొద్ది నిమిషాల్లో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఘటన మన కళ్ళముందు సాక్షాత్కారం కాబోతోంది.. భారత వ్యోమొగామ నౌక చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగబోతోంది.....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -