Monday, May 13, 2024

business news

త్వరలో మార్కెట్లోకి షియోమీ 14 ఫోన్‌..

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ14 సిరీస్‌ ఫోన్లను త్వరలో భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. షియోమీ 14 సిరీస్‌లో షియోమీ14, షియోమీ 14 ప్రో ఫోన్లు ఉన్నాయి. క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తున్నది. గ్లోబల్‌ మార్కెట్లలో త్వరలో జరిగే...

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350కు పోటీగా హీరో బైక్‌..

వచ్చేనెలలో బుకింగ్స్‌ ప్రముఖ టూ వీలర్స్‌ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్‌ మంగళవారం శక్తిమంతమైన, తన ఫ్లాగ్‌షిప్‌ మోటారు సైకిల్‌ ‘హీరో మేవరిక్‌440’ ఆవిష్కరించింది. జైపూర్‌లో జరుగుతున్న ‘హీరో వరల్డ్‌ 2024’ ఈవెంట్‌లో హీరో మేవరిక్‌440తోపాటు ‘హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌’ కూడా ఆవిష్కరించింది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌ మోటారు సైకిల్‌ ధర రూ. 95...

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

1,053 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..! దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు మంగళవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. 71,868.20 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకులు, మెటల్‌ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో ఆ తర్వాత సెనెక్స్‌ భారీగా నష్టాల్లోకి...

వ్యాపారాన్ని వేగవంతం చేసేందుకు నిధుల సమీకరణ

పరిగణనలోకి తీసుకునే సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లి. బోర్డు హైదరాబాద్‌ : పెద్ద `భారీ ఉక్కు నిర్మాణాల తయారీలో నిమగ్నమై ఉన్న సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌, టెలికాం, పవర్‌, రైల్వేలు మరియు ఇతరాలతో సహా విభిన్న శ్రేణి పరిశ్రమలకు అనుకూలీకరించిన ఉక్కు నిర్మాణాలు, ఈపిసి పరిష్కారాలను అందిస్తోంది. ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్‌ లేదా నాన్‌-కన్వర్టబుల్‌...

4:1 బోనస్‌ ఇష్యూ ఫిబ్రవరి 01, రికార్డ్‌ తేదీగానిర్ణయించిన సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌

హైదరాబాద్‌ : సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌. భారీ భారీ ఉక్కు నిర్మాణాల తయారీలో నిమగ్నమై ఉంది మరియు టెలికాం, పవర్‌, రైల్వేలు ఇతరులతో సహా విభిన్న శ్రేణి పరిశ్రమలకు అనుకూలీకరించిన ఉక్కు నిర్మాణాలు, ఈపిసి పరిష్కారాలను అందిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ నోటీసు ద్వారా పొందిన వాటాదారుల ఆమోదానికి లోబడి, బోనస్‌ షేర్ల హక్కు...

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌..

రూ.4 లక్షలు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్‌, ఐటీ స్టాక్స్‌ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 496 పాయింట్లు (0.70 శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద...

వరుసగా మూడో రోజూ నష్టాలే..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌.. ఎల్‌`టీ మైండ్‌ ట్రీ భారీగా లాస్‌.. ! దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ సహా ఫైనాన్సియల్‌ సర్వీసుల సంస్థల స్టాక్స్‌ పతనం, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ ట్రీ వంటి సంస్థల బలహీన ఆర్థిక ఫలితాలతోపాటు అమెరికా...

గృహ రుణాలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు..

అన్ని బ్యాంకులదీ అదే దారి.. భారతదేశంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి బ్యాంకులు షాకిచ్చాయి. దేశంలోని అనేక బ్యాంకులు జనవరి 2024లో తమ రుణ రేట్లను సర్దుబాటు చేశాయి. ప్రత్యేకంగా మార్జినల్‌ కాస్ట్‌-బేస్డ్‌ లెండిరగ్‌ రేట్లను సవరించడంతో వడ్డీ రేట్లు తగ్గాయి. ఇంచుమించు అన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ...

కొత్త దుకాణాలను ప్రారంభించిన కొత్త బ్లాక్‌ బెర్రీస్‌

హైదరాబాద్ : జనవరి 2024 : ప్రపంచ భారతీ యుల ఫ్యాషన్‌ అవసరాలను నెరవేర్చే భారతీయ పురుషుల దుస్తుల బ్రాండ్‌, బ్లాక్‌ బెర్రీస్‌ హైదరాబాదులో వరుసగా పార్క్‌ లేన్‌ మరియు ఏ ఎస్‌ రావ్‌ నగర్‌ లలో తన 11వ మరియు 12వ దుకాణాలను ప్రారంభించింది. ఈ దుకాణాలు విశాలమైన 1, 115 మరియు...

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..

త్వరలో తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..! గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70.66 డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశాలున్నాయని ప్రచారం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -