ఇటీవల గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో మెడ్టెక్ వెల్నెస్ కంపెనీ ఇన్స్టాషీల్డ్, గుజరాత్ ప్రభుత్వం (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. ‘రివల్యూషనైజింగ్ వైరస్ డిస్ట్రప్షన్’ అనే ప్రాజెక్ట్ అమలు కోసం ఇద్దరి మధ్య ఎంఓయూ కుదిరింది. విస్తారమైన పెట్టుబడులు, కార్య...
అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడు...
హైదరాబాద్ : లాజిస్టిక్స్ రంగంలోLogiMAT ఇండియా 2024 తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు ఢిల్లీ ఎన్సీఆర్లో ఐఈఎంఎల్లో జరగనున్న భారతదేశపు అతిపెద్ద లాజిస్టిక్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను 2024 జనవరి 15న హైదరాబాద్ అమీర్పే టలోని ఆదిత్య పార్క్ హోటల్లో నిర్వహించనున్నారు....
ప్రైమ్ మెంబర్లు జనవరి 13 ఉదయం 12 గంటల నుంచి ఐక్యూ పెర్ఫార్మెన్స్ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ లపై ప్రారంభ యాక్సెస్ ను పొందవచ్చు.
మెయిన్ సేల్ జనవరి 13, మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైజనవరి 18 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
ఐక్యూ అధిక పనితీరు గల స్మార్ట్ ఫోన్ బ్రాండ్, అమెజాన్ యొక్క గ్రేట్...
నియాసినామైడ్, సల్ఫేట్-ఫ్రీ హెయిర్ కేర్
శక్తివంతమైన సహజ పదార్ధాల కు ప్రసిద్ధి చెందిన వినూత్న సౌందర్య పరిష్కారాలలో అగ్రగామి అయిన నైకా నేచురల్స్, రోజ్ మేరీ మరియు సహజంగా ఉత్పన్న మైన నియాసినమైడ్ యొక్క డైనమిక్ ద్వయాన్ని కలిగి ఉన్న తన తాజా హెయిర్కేర్ శ్రేణిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పవర్-ప్యాక్డ్ కాంబి నేషన్ మీ...
బావ మరదళ్ల సరదా సంక్రాంతి సంబురాలు
వరంగల్ : వెండితెర, బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే అందాల తారలు అంతా కలిసి ఓకే వేదికపై చేరి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ప్రత్యేక కార్యక్రమం పండగంటే ఇట్టా వుండాలా జనవరి 14న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. యాంకర్ రవి, వర్షిణి ప్రముఖ...
జింఖానా మైదానంలో నిర్వహించిన టీఎన్జీవో హైదరాబాద్
హైదరాబాద్ : టీఎన్జీయూస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డా.యస్.ఏం.హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొమ్మిదవ ఎట్టం సదా నంద్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి క్వార్టర్ ఫైనల్స్ ఆట పోటీలు జింఖానా మైదానంలో జరిగాయి. గాంధీ ఆసుపత్రి పై జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్...
మొక్కజొన్న నుండి ఇథనాల్ ఉత్పత్తినిపెంచడానికి ఓఎంసిలు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది
మొక్కజొన్న ఇథనాల్ ధరను పెంచాలని చూస్తోంది..
హైదరాబాద్ : బిసి ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద అగ్రో-ప్రాసెసింగ్ తయారీ కంపెనీలలో విభిన్న వ్యాపారాలు, వర్టికల్ ఇంటిగ్రేషన్ లతో ఒకటి. మొక్కజొన్న నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడానికి ఒక ముఖ్యమైన చర్యగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు...
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్లం రాజు
ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి’’ ప్రపంచానికి పిలుపు
హైదరాబాద్ : ‘రీడిజైన్ ద వరల్డ్’ పుస్తకం తెలుగు అనువాదాన్ని బంజారా హిల్స్లొని హోటల్ తాజ్ కృష్ణలో గల సెఫైర్ బాంక్వెట్ హాల్ లో ఆవిష్కరించారు.శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా,...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...