ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్ట్ చేయాలన్నా, వేరొకరి ట్వీట్ను రీ ట్వీట్ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి...
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు.. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు ఆ రెండు బ్యాంకులపై భారీగా రూ.16.14 కోట్ల పెనాల్టీ విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్ల ఫైన్ వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్ 20, సబ్...
సర్జరీ స్కిల్స్ ట్రైనింగ్పై ఒకరోజు వర్క్షాప్
హైదరాబాద్ : బ్రెయిన్కు సంబధించి వివిధ రోగులు వారి వ్యాధుల యొక్క సంక్లిష్టత పెరుగుతున్న తరుణంలో వైద్యులు కూడా అధిక-నాణ్యత కలిగి మైక్రోసర్జికల్ ఆపరేషన్ల యొక్క సాపేక్ష తరచుదనం పెంచుకోవడం ఎంతో అవస రమని డాక్టర్ శివానంద రెడ్డి తెలిపారు. కేర్ హాస్పిటల్స్ మలక్పేట్ యందు మైక్రోవా స్కులర్...
ప్రపంచంలోనే ప్రముఖ పర్సనల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ విల్..
ఈ బైక్ గో సహకారంతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించి, ప్రీమియం ఉత్పత్తులను ఆవిష్కరించింది
ప్రీమియం డిజైన్, పనితీరు, ఇన్క్లూసివిటీని అందించడం ద్వారా భారతదేశంలో మొబిలిటీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం.
ఈ కంపెనీలు ఒక ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
దీని ప్రకారం విల్...
ఏ 1 ని ఆర్ట్ తో మిళితం చేయడమే..
న్యూ యార్క్ : లాస్ఏంజెల్స్లో అడోబ్ మ్యాక్స్ 2023 వేదికగా అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అద్భుత ఏఐ ఫీచర్స్ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. క్రియేటివిటీని ఏఐ మింగేస్తుందా అన్న హాట్ డిబేట్ సాగుతుండగా క్రియేటివ్ ప్రొఫెషనల్స్ భవితవ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అడోబ్ వార్షిక...
ఎంచుకోవడానికి ఆకర్షణీయమైన ఫర్నిచర్, గృహాలంకరణ ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది..
హైదరాబాద్ : ప్రముఖ ఫర్నిచర్ రిటైలర్ అయిన రాయల్ ఓక్ , హైదరాబాద్ లోని తమ మలక్పేట్, ఏఎస్ రావు నగర్, అహ్మద్గూడ, మరిన్ని ప్రాంతాలలో ఉన్న తమ స్టోర్లలో పండుగ షాపింగ్ మాహోత్సవాన్ని ప్రకటించింది. అత్యుత్తమ శ్రేణి ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులకు ప్రసిద్ధి చెందిన...
బీ.ఎన్.పీ. పారిబాస్ ఎం.ఎఫ్. బరోడా బీ.ఎన్.పీ. పరిబాస్
ఓపెన్ - ఎండ్ ఈక్విటీ పథకం ప్రధానంగా స్మాల్ - క్యాప్ స్టాక్లలో పెట్టుబడి..
ఎన్.ఎఫ్.ఓ. అక్టోబర్ 06, 2023న తెరవబడుతుంది.. అక్టోబర్ 20, 2023న ముగుస్తుంది
స్మాల్ - క్యాప్ కంపెనీల యొక్క విభిన్న పోర్ట్ఫోలియో నుండి దీర్ఘకాలిక మూలధనప్రశంసలను రూపొందించాలని పథకం ఉద్దేశించింది..
హైదరాబాద్ : బరోడా బీ.ఎన్.పీ....
ఆశిర్వాద్ యొక్క హ్యాపీ టమ్మీ నిర్వహించిన ఫైబర్ మీటర్ టెస్ట్లో వెల్లడైన విషయమిది
హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :భారతీయుల్లో అత్యధిక శాతం మంది తమ రోజువారీ ఆహారంలో అవసరమైనంత మేరకు ఫైబర్ తీసుకోవడంలో విఫలమవుతున్నారనే వాస్తవాన్ని ప్రపంచ జీర్ణక్రియ ఆరోగ్య దినం సందర్భంగా ఐటిసి లిమిటెడ్.'యొక్క ఆశిర్వాద్ ఆటా విత్...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...