Sunday, May 19, 2024

aadab special

మామిడి హరికృష్ణ మాయలుకళాకారుల ఆవేదనలు..

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖశాఖకు అంబాసిడర్ గా ప్రచారం పదేళ్లుగా బదిలీ లేదు.. కళాకారుల పెద్దన్నగా చాలామణి రవీంద్ర భారతి వేదికగా దందా.. సినివారం పేరిట సొంత ఇమేజ్ అనుచరులకు లక్షలల్లో బిల్లులు.. ప్రభుత్వ సొమ్ము వృధా.. తెలంగాణ కళాకారులకు మొండి చేయి.. ఆంధ్ర వారికి ప్రోగ్రామ్స్ గత ప్రభుత్వ పెద్దల అండదండలు.. అనేక అవినీతి ఆరోపణలు వెంటనే అధికారిపై విచారణ చేపట్టాలని...

ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాసురులు

సర్వేయర్ వెంకటేష్ ని కాపాడుతుంది ఎవరు కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులుకూడా బేఖాతరు అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు బిల్డర్ పై క్రిమినల్ కేసులు బుక్ అయిన చర్యలు శూన్యం ఒక సర్వే నెంబర్ లో అనుమతులు పొంది మరో సర్వే నెంబర్లో నిర్మాణాలు చేపడుతున్న ఘనులు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయండి హైదరాబాద్ :హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉప్పల్...

కబ్జా కోరల్లో శ్రీ మహాదేవ్ ఆలయ భూమి

అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌ చేసుకున్నగోయెంకా ,రేసు మల్లారెడ్డి, రేసు ఇంద్రసేనారెడ్డి డాక్యుమెంట్స్‌ రద్దైన ధరణిలో పేర్లు.. ఎండోమెంట్‌ అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల వత్తాసు! కుమ్మెర శ్రీ మహాదేవ్‌ స్వామి ఆలయ.. భూములపై అధికారుల శీతకన్ను అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం.. దర్జాగా కబ్జా చేసి ఎంజాయ్‌ చేస్తున్న అక్రమార్కులు అక్రమార్కుల పై చీటింగ్‌ కేసు పెట్టి,...

బిలాదాఖలా భూమిలో విచిత్ర లీలలు

అవసరమైనప్పుడే రిజిస్ట్రేషన్స్‌.. సాగుదార్లను పట్టించుకోని వైనం.. ఆ తర్వాత ధరణి నుంచి కొనుగోలుదార్ల పేర్లు మాయం వారికి పదో పరకో ఇచ్చి చేతులు దులుపుకునే తంతుకు శ్రీకారం వారి వద్ద పట్టా పాస్‌ బుక్స్‌ ఉన్నా.. రికార్డులకు ఎక్కించని వైనం కొత్త సర్కార్‌ చొరవ తీసుకుంటే బడాబాబుల యవ్వారం బయటపడే ఛాన్స్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రంగారెడ్డి జిల్లా శంకర్‌...

దేవుని మాన్యానికి శఠగోపం..!(హక్కులు లేకున్నా.. భూ బదలాయింపు.. హైకోర్ట్ ఆదేశాలు బేఖాతర్)

రూ.3 వేల కోట్ల స్కాం,1,148 ఎకరాల భూమి మాయం ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కిన వైనం డివిజన్ బెంచ్ తీర్పును కాదని.. సింగిల్ బెంచ్ ముందు మళ్లీ రిట్ పిటిషన్ విషయం తెలిసి చివాట్లు పెట్టిన హైకోర్టు శ్రీ సీతారామచంద్ర స్వామి ల్యాండ్స్ పై టీఎస్ఐఐసీ, ఎండో మెంట్ అధికారుల చిత్ర, విచిత్రాలు కేటీఆర్, జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వెంకట...

శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి అష్టాభిషేక టికెట్ల పై కేరళ హైకోర్టు నిబంధన

ప్రతిరోజు కేవలం 15 మంది భక్తులకే అవకాశం ఈ నిబంధన తెలియక ఇక్కట్లు పడ్డ భక్తులు రద్దీ దృష్ట్యా, జనవరి వరకు అమలు. హైకోర్టు ఉత్తర్వులను అమలుపరుస్తున్న తమతో భక్తులు సహకరించాలని విన్నవించిన ఆలయ పి.ఆర్.ఓ. సునీల్ శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామికి జరిపే అష్టాభిషేక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 8 రకాల వైవిధ్య దివ్య ద్రవ్యాలతో...

నీలం మధు కు జననీరాజనం

నీలం మధు కి స్వాగతం పలికిన యువత పటాన్ చేరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మనదే పార్టీలు మోసం చేసాయి కానీ ప్రజలు కాదు… ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.. బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌… పటాన్చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి యువత ఘన స్వాగతం...

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానపసిడి ఎటుపాయే..?

‘మహంకాళి' అమ్మవారి నగలు సగం ఖాళీ..? అధికారుల లెక్కల్లో గోల్ మాల్.. 2019లోనే సీఎం కార్యాలయంలో ఫిర్యాదు దర్యాప్తు జరిగినా చర్యలు మాత్రం శూన్యం నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ వి. అనిల్ కుమార్ సీబీఐకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త ఫిర్యాదు పై సీబీఐ విచారణ షురూ! కేసీఆర్ పాలనలో అమ్మవారికి అవమానమా? అసమర్థ రిటైర్డ్ కమిషనర్ వి. అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటున్న...

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

కొత్తగా పెళ్లయిన మహిళలకు లక్షలతో పాటు తులం బంగారం. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు, ఐదు లక్షల సాయం. సాగుకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి చిల్కానగ‌ర్ డివిజ‌న్ లోనూ బీఆర్ఎస్ కు షాక్… బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప్పల్ అభివృద్ధి శూన్యం అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే...

తండ్రి బాటలో తనయ

ఖైరతాబాద్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న విజయా రెడ్డి స్లమ్ ప్రజలకు ఆరాధ్యం.. పిజెఆర్ ఆశయాలకు అనుగుణం అర్థరాత్రి ఆపద వచ్చిన నేనున్నానంటూ భరోసా పిజెఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు ప్రజలకు సేవ చేయాలనే కాంగ్రెస్ పార్టీలోకి.. తండ్రికి తగ్గ తనయ అంటున్న ఖైరతాబాద్ ప్రజలు హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గ పేద బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆరాధ్య దైవమైన దివంగత పి.జనార్దన్ రెడ్డి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -