నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2024 డైరీ – క్యాలెండర్ ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటకండ్ల దామోదర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, గానూతల వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, అలాగే జె. శ్రీశైలం, ఆంజనేయులు, ముత్యాల కృష్ణయ్య, రామ లింగం, ఎండి అలీ, యాదగిరి, అజం అలీ, యూసఫ్ అలీ, శ్రీపతి రావు,పుల్లయ్య, వాసు దేవ్, తదితరులు పాల్గొన్నారు .