Monday, April 29, 2024

తిరుపతి చేరుకున్న నారా భువనేశ్వరి..

తప్పక చదవండి
  • నిజం గెలవాలి కార్యక్రమమానికి హాజరు..
  • స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు..

అమరావతి : తిరుపతి జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో భువనేశ్వరి గారికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సారి ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి, నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేయాలనే కృతనిశ్చయంతో ఆమె ఉన్నట్లు నేతలు తెలిపారు.. శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం చేసి ముఖ్యమంత్రి జగన్ కు ఓకే సందేశం పంపే ఉద్దేశ్యంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పట్టుమీద ఉన్నట్లు తెలుస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు