నిజం గెలవాలి కార్యక్రమమానికి హాజరు..
స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు..
అమరావతి : తిరుపతి జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో భువనేశ్వరి గారికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సారి ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి...