నిజం గెలవాలి కార్యక్రమమానికి హాజరు..
స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు..
అమరావతి : తిరుపతి జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో భువనేశ్వరి గారికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సారి ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి...
ఏ పీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు
మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం
ప్రజల సొమ్మును దోచుకుంది కాక మోత మోగించాలని అడుగుతున్నారని ఎద్దేవా
అమరావతి : ఈ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్యాలెస్ లో ఉన్న సీఎం జగన్ కు...
రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా సంచలన పరిణామం
చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి
జగన్కు యుద్ధం ఇష్టమైతే.. మేం రెడీ
బాబును కలిసి జైలు నుండి బయటకు వచ్చాక మీడియాతో పవన్
నారా భువనేశ్వరికి ఆభయం ఇచ్చిన పవన్..
టీడీపీ, జనసేన కలిపి కమిటీ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్..
అందరూ...
అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు...
అవన్నీ ఊహాగానాలే అన్న బండి సంజయ్..
అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి..?
ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కలుస్తూనే ఉంటారు : బండి..
తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా..?అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలోని కొందరు నాయకులు..
హైదరాబాద్: టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్ తోచిపుచ్చారు....