నేను చావు నోట్లో తలకాయ పెట్టాను
పట్టుబట్టి తెలంగాణ సాధించాను..
వర్ధన్న పేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్..
ఈ రోజు మళ్లీ ఎన్నికలు వచ్చినయి.
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి వచ్చిన ఎన్నికలు
24 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజుఎవరికి తెలంగాణ వస్తదనే నమ్మకం లేదు.
అవహేళన చేసినారు. పొత్తు పెట్టుకుని గెలిచి 14సంవత్సరాలు ఏడిపించి కాంగ్రెస్ తెలంగాణ...
పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు
ఉపఎన్నిక ఫలితమే రిపీట్ కావాలి
50 ఏళ్లుగా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించని కాంగ్రెస్
పదేళ్లలో మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాం
డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి
24 గంటల కరెంటు ఇస్తున్నది ఎవరో ప్రజలు గమనించాలి
కర్ణాటకలో అప్పుడే కరెంటు కష్టాలు మొదలయ్యాయి
బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ విమర్శలు
కేసీఆర్...
నిజం గెలవాలి కార్యక్రమమానికి హాజరు..
స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు..
అమరావతి : తిరుపతి జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో భువనేశ్వరి గారికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సారి ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి...
కరెంట్ కష్టాలే ఉద్యమం రాజేశాయి
ఆనాటి అవమానాలు, అనుభవాలే ప్రేరేపించాలి
కరెంట్తో పడ్డ గోసలు అన్నీఇన్నీ కావు
కరెంట్ కోసం ఆనాటి సిఎంలను నిలదీసా
తెలంగాణ వచ్చాక కరెంట్ సమస్య లేకుండ చేసాం
గజ్వెల్ నియోజకవర్గ నేతలో సిఎం కెసిఆర్ ములాఖత్
హైదరాబాద్ : కరెంట్ కష్టాలే తనను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆనాటి అనుభవాలు,అవమానాలు...
వెల్లడించిన మందమల్ల పరమేశ్వర్ రెడ్డి
నాచారం : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.....
సాధారణ ఎన్నికలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు..
జనగామ : మంగళవారం నాడు, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో వరంగల్, హనుమకొండ, జనగామ, జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, సిక్తా పట్నాయక్, సి హెచ్.శివలింగయ్య, డిసిపిలతో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, సోషల్ మీడియా, సీజింగ్ కమిటీ, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, ఎంసీఏంసి కమిటీ,...
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ..
కులగణన చేపట్టడం ప్రగతిశీల అడుగు..
ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్..
మోడీ కులాల సర్వేకు సిద్ధంగా లేరన్న రాహుల్..
న్యూ ఢిల్లీ : దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...
మురళీధరన్ నేతృత్వంలో మీటింగ్..
అభ్యర్థుల ఎంపికలో కసరత్తు..
అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ..
ఢిల్లీ : తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అత్యవసర సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. కాగా ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సబంధించి అభ్యర్థుల ఎంపికపై తీవ్ర...
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కె. నరసింహ..
మహబూబ్ నగర్ : నేరస్తులకు శిక్ష పడటానికి, పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్.పి కె.నరసింహ మాట్లాడారు.కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా...
పాల్గొన్న జాతీయ కీలక నేతలు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్,సునీల్ భన్సల్, తరుణ్ చుగ్
బీ.ఆర్.ఎస్. పార్టీ మజ్లీస్ కు ఊడిగం చేస్తోంది..
కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణకు ప్రమాదకరం..
మోడీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది : జేపీ నడ్డా..
హైదరాబాద్ : ప్రధాని మోదీ టూర్ తర్వాత సడన్గా టాప్గేర్లోకి వచ్చిన తెలంగాణా బీజేపీ.. అదే దూకుడు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...